ఆంధ్రప్రదేశ్

దున్నకుండా మొక్కజొన్న సాగు…

వరిమాగాణుల్లో వరి కోసిన తర్వాత పొలంలో ఉన్న పదునును ఉపయోగించుకొని మొక్కజొన్న విత్తి సాగు చేసే విధానాన్ని దున్నకుండా (జీరో టిల్లేజ్) మొక్కజొన్న సాగు విధానం అంటారు. ఈ విధానంలో సాగువల్ల… ...
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్య ప్రదాయని గుమ్మడి

ప్రజల ఆరోగ్యం, వారు తినే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఆహారమే ఔషధం అంటారు పెద్దలు. ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానంతో ఆహార ఉత్పత్తిలో మనం గణనీయమైన ప్రగతిని సాధించాం. ప్రజల ...
అంతర్జాతీయం

ప్రత్యేక కథనం…డిసెంబర్ 5 న ప్రపంచ నేల దినోత్సవం

అన్నదాత – నేలతల్లి ఆరోగ్యంగా ఉంటేనే అందరికీ ఆహారం ! ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాలవల్ల నేలలు సారం కోల్పోతున్నాయి. మనదేశంలో రైతు పోషకాహారంపైన రైతులు దృష్టి సారించకపోవడం వల్ల ఉత్పాదక శక్తి ...
చీడపీడల యాజమాన్యం

కందిలో వెర్రి, ఎండు తెగుళ్ల సమస్య – నివారణ

కంది పంట ఖరీఫ్ లో అధిక విస్తీర్ణంలో, రబీలో కూడా కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు .  ఈ పంట విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో క్రమేపి పెరుగుతోంది. కంది పంట ఎక్కువ ...
తెలంగాణ

PJTSAU వజ్రోత్సవ ఏర్పాట్లు

PJTSAU : వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు” రేపు, ఎల్లుండి జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, ...
తెలంగాణ

యాసంగి వరికి ప్రత్యామ్నాయంగా మినుము సాగు – రైతు విజయగాథ

వరి తర్వాత వరిని పండించటం వల్ల పంటల వైవిధ్యం దెబ్బతింటుంది. అలాగే నేల చౌడు బారి, నిస్సారంగా తయారవుతుంది. అలాగే రైతులందరూ వరి తర్వాత వరిని పెద్ద ఎత్తున పండించడం వల్ల ...
ఆంధ్రప్రదేశ్

శనగ పంటలో ఎండు తెగులు, వేరుకుళ్లు ప్రధాన సమస్య

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో రబీ కాలంలో పండించే అపరాలలో శనగ ప్రధానమైంది. ఇది శీతకాలంలో కేవలం మంచుతో పెరిగే పంట. ఈ పంటను ఎక్కువగా గుంటూరు, ప్రకాశం,  కర్నూలు జిల్లాల్లో పండిస్తున్నారు. ఈ ...
ఆంధ్రప్రదేశ్

వరి దుబ్బులు కాల్చితే దుష్పరిణామాలు… సమర్ధ వినియోగానికి సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో పండించే పంటల్లో వరి ప్రధానమైంది. గత కొద్ది కాలంగా రైతాంగం, కూలీల కొరత అధిగమించడానికి, ఖర్చు తగ్గించుకోవడానికి యంత్రాలతో వరి కోతలు పూర్తి చేస్తున్నారు. ఈ యంత్రాలు నేల ...
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో చేపలు, రొయ్యల మార్కెటింగ్ సరళి  

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 1.2 లక్షల ఎకరాల్లో చేపల పెంపకం కొనసాగుతోంది. అంతేగాకుండా 41 శాతం దేశ చేపల ఉత్పత్తిలో ప్రతిభ కనబరుస్తుంది. దీనివల్ల రూ.195000 కోట్ల విదేశీ మారకద్రవ్యం కూడా ...
ఆంధ్రప్రదేశ్

నూతన శనగ రకం ఎన్.బి.ఇ.జి.- 833…సాగులో రైతు అనుభవం  

మన దేశంలోనే కాదు రాష్ట్రంలోనూ సాగు చేసే పప్పు జాతి పంటల్లో శనగకు ప్రత్యేకస్థానముంది. ఒకప్పుడు వాణిజ్య పంటలైన పత్తి, పొగాకుకు ప్రత్యామ్నాయ పంటగా ఉన్నశనగ సాగు ఉమ్మడి ఏపీలో 20 ...

Posts navigation