వార్తలు

ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా ఈరోజు తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ వెంకట అప్పలనాయుడు ఐపీఎస్ గారితో ఐపీఎస్ శ్రీమతి సుప్రజ గారు..

ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా ఈరోజు తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ వెంకట అప్పలనాయుడు ఐపీఎస్ గారితో ఐపీఎస్ శ్రీమతి సుప్రజ గారు మరియు ఏ ఎస్ పి తిరుపతి మరియు ...
వార్తలు

విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయం నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయం నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ...
వార్తలు

రాజస్థాన్ ప్రభుత్వం..ఇంటింటికి ఔషధ మొక్కల పంపిణీ

రాజస్థాన్ ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ ఔషధ మొక్కలను పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు నాలుగు ఎంపిక చేసిన ఔషధ ...
వార్తలు

మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నోట విజయనగరం మామిడి..

ప్రధాని నరేంద్ర మోదీ విజయనగరం మామిడి గురించి  ప్రస్తావించారు. ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇక్కడి ఫలరాజు విశిష్టతను తెలియజేశారు. దీంతో మన మామిడిపంట దేశవ్యాప్తంగా పరిచయం అయినట్లు అయింది. ...
వార్తలు

తిప్పతీగతో కోట్లు సంపాదిస్తున్న గిరిజన వ్యాపారి..

తిప్పతీగ పల్లె జనాలకు మాత్రం నిత్యం కనిపించేదే.. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతారు. సైన్స్ పరంగా కూడా ఆ విషయం ప్రూవ్ అయ్యింది. ...
వార్తలు

ఈ ఏడాది ముందే పలకరించనున్న నైరుతి పవనాలు..

ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందే పలకరిస్తున్నాయి. గత వారమే దక్షిణ అండమాన్ సముద్రంలో పూర్తిగా, దక్షిణ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలా పలు ప్రాంతాల్లో ప్రవేశించిన రుతుపవనాలు.. ఒకరోజు ముందే ...
వార్తలు

పుట్టగొడుగుల సాగులో అధిక లాభాలు పొందుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి..

రాజేష్ చదివింది మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. చదువుకు తగ్గట్టుగానే పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం. అయితే తాను చేస్తున్న ఉద్యోగం తనకు సంతృప్తిని ఇవ్వలేక పోయింది. వ్యవసాయ ...
వార్తలు

ఆర్టీసీ ఉద్యోగం పోవడంతో కూరగాయల సాగు చేస్తున్న శ్రీనివాస్..

13 ఏళ్ళు పనిచేయించుకొని కరోనా మొదటివేవ్ లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ సంస్థ జీతాలు ఇవ్వలేమని ఉద్యోగం నుంచి తీసేసింది. తనకొచ్చిన డ్రైవింగ్ తో కుటుంబాన్ని పోషించుకుంటానని రూ. లక్ష అప్పు ...
వార్తలు

మన్యంలో అల్లం సాగు..

అల్లం సాగును వాణిజ్య పంటల తరహాలోనే ప్రోత్సహించడం ద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా సుస్థిర వృద్ధి సాధిస్తారన్న నమ్మకంతో ఐటీడీఏ యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రూ. 4.5 ...
వార్తలు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు, నిర్దిష్టమైన మానవ వనరుల ప్రణాళిక లేని అంశాలపై జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు, నిర్దిష్టమైన మానవ వనరుల ప్రణాళిక లేని అంశాలపై మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి ...

Posts navigation