వార్తలు

వాతావరణ మార్పులతో సహా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను పరిష్కరిస్తామంటున్న కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

వాతావరణ మార్పులతో సహా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (NARENDHRA SINGH ...
Agri Innovation Hub
వార్తలు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘‘అగ్రి ఇన్నోవేషన్‌ హబ్‌’’ ప్రారంభోత్సవం

Agri Innovation Hub: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన ‘‘అగ్రి ఇన్నోవేషన్‌ హబ్‌’’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి(Singireddy ...
cattle food
పశుపోషణ

వ్యవసాయ వ్యర్థాలతో పశువుల మేత తయారీ

ఎల్లప్పుడు మన పంటలలో గాని, ఇంటిలోగాని వ్యర్థ పదార్థాలు తయారవుతూ ఉంటాయి. మనకు దొరికే వీటితో మంచి మేతను పశువులకు అందించవచ్చును. దీని వలన రైతుకు ఆర్ధిక నష్టాన్ని కొంతమేరకు తగ్గించి ...
ఆంధ్రా వ్యవసాయం

వరిసాగులో వివిధ పద్ధతులు – రైతులు ఆచరించాల్సిన అంశాలు

ధాన్యపు పంటలలో అతి ముఖ్యమైన ఆహారపంటలు వరి, ప్రస్తుత సమయంలో రాష్ట్ర రైతాంగం లక్షల ఎకరాలతో వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. సరైన మద్దతు ధర, స్వల్పకాలిక రకాలతో కూడిన ...
Niranjan Reddy
వార్తలు

ఆయిల్ పామ్ విత్తన మొలకల దిగుమతి సుంకం పెంపుపై ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

ఆయిల్ పామ్ విత్తన మొలకల దిగుమతి సుంకం పెంపు నేపథ్యంలో పెంపు భారం రైతులపై పడకుండా పాత కేటగిరిలోనే ఉంచాలని కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాసిన ...
వార్తలు

కలోల్ లో ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లు

  గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లా కలోల్ లో ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను సందర్శించి శాస్త్రవేత్తలు, అధికారులను అభినందించి సన్మానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి ...
paddy
వార్తలు

వరి ధాన్యం సేకరణలో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ

రాజ్యసభలో సభ్యుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ 2020-21 ఖరీఫ్ సీజన్లో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ...
వార్తలు

టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావును అభినందించిన రాష్ట్ర వ్యవసాయ , సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

నాబార్డు ఉత్తమ పురస్కారం అందుకున్న నేపథ్యంలో టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు (Ravindhar Rao) ను అభినందించిన రాష్ట్ర వ్యవసాయ , సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (SingiReddy ...
వార్తలు

ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియా ను ప్రవేశపెట్టిన ఇఫ్కో..

రైతులకు పెట్టుబడి ఖర్చును తగ్గించి, దిగుబడులను పెంచే దిశగా త్వరలో సరికొత్త యూరియా అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే తొలిసారిగా “నానో యూరియా” ను భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) ...

Posts navigation