వార్తలు

వ్యవసాయ సామాగ్రికి సొంత పరిజ్ఞానం జోడించి యంత్ర తయారీ..రైతు రవీందర్

గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన రవీందర్ ఐటీఐ పూర్తి చేశారు. సాగులో వినియోగించే వ్యవసాయ సామాగ్రికి సొంత పరిజ్ఞానం జోడించి ఆటో యంత్రంతో రోటోవేటర్ మాదిరిగా వుండే ఓ పరికరం ...
వార్తలు

వరి కంకులతో అందాలు..గౌరవ డాక్టరేట్

గుంటూరు జిల్లా బాపట్లలో సాధారణ రైతు కుంటుంబానికి చెందిన సింగంశెట్టి శివనాగేశ్వరమ్మ వివాహానికి ముందు ఏడో తరగతితో చదువు ముగించారు. సుమారు 40 ఏళ్ల తరువాత ఇటీవల ఓపెన్ యూనివర్శిటీలో బీకాం ...
వార్తలు

డ్రిప్ ద్వారా నేరుగా సేంద్రియ ఎరువును మొక్కలకు పంపిణీ..

తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంట పండించాలంటే సేంద్రియ సాగు మేలనినమ్మారు ప్రమోద్ రెడ్డి అనే రైతు. జైనథ్ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన ప్రమోద్ రెడ్డి తన పంట చేస్తూనే ప్రయోగశాలగా ...
వార్తలు

విద్యార్థినుల మదిలో మొలకెత్తిన ఆలోచన..

విద్యార్థినుల మదిలో మొలకెత్తిన ఆలోచన అంకురించింది. పోస్టు గ్రాడ్యుయేషన్ అభ్యసిస్తూనే తమ చదువుతో సంబంధం ఉన్న రంగాన్ని ఎంచుకుని సాగుతున్నారు. ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని విద్యార్థి దశలోనే ఉపాధి ...
వార్తలు

నారుమడుల పెంపకంలో మహిళా రైతులు..

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో కుటుంబ ఆర్ధిక పరిపుష్టికి దోహదం చేస్తున్నారు. వ్యవసాయం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో అలుపెరుగక సాగుతున్నారు. ఉండవల్లిలో నారు మడుల పెంపకంలోనూ తోడ్పాటు అందిస్తున్నారు. విత్తనాలు ...
వార్తలు

రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాలు..

వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. సాగు కోసం రైతులు పెట్టే పెట్టుబడి ఖర్చులో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ...
వార్తలు

అరవై ఏళ్ల వయస్సులో సేంద్రియ పద్ధతిలో టొమాటోలను సాగు చేస్తున్న కనక్ లత..

చిన్నతనం నుంచి వ్యవసాయం అంటే మక్కువ లతకు. అయితే పెళ్లి, పిల్లల బాధ్యతలతో సమయం గడిచిపోయింది. బిడ్డలంతా జీవితంలో స్థిరపడ్డాక అరవై ఏళ్ల వయస్సులో వ్యవసాయం చేయడానికి నడుము కట్టింది. ఉన్న ...
వార్తలు

ఆకాశమంటనున్న ఎరువుల ధరలు..

పెరుగుతున్న రసాయనిక ఎరువుల ధరల అదనపు భారం వ్యవసాయరంగంపై మరో గుదిబండగా మారుతోంది. ఫెర్టిలిలైజర్స్ ఉత్పత్తి కంపెనీలు ఇష్టారాజ్యాంగ ధరలు పెంచి రైతుల నెత్తిన భారం మొపుతున్నాయి. రసాయనిక ఎరువులు 50కిలోల ...
వార్తలు

రిపోర్టు 2021 ప్రకారం ఏటా ఒక భారతీయుడు సగటున 50 కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నాడని నివేదికలో వెల్లడి

నిత్యం ప్రతి ఇంట్లో, రెస్టారెంట్ లో, హోటల్ లో, శుభ కార్యాల్లో ఇతర కార్యక్రమాల్లో పెట్టే విందు భోజనాల్లో ఎంతో కొంత ఆహారం వృథా అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే యునైటెడ్ ...
వార్తలు

వేసవిలో ఇంట్లో పెంచుకునే మొక్కలకు తీసుకోవలసిన జాగ్రత్తలు..

ఎండలు పెరిగిపోతున్నాయి. మీరెంతో ఇష్టంగా పెంచుకునే మొక్కలను పసిపాపల్లా కాపాడు కోవాల్సిన సమయం వచ్చేసిందన్న మాటే. ఎండ రాకముందే ఉదయాన్నే మొక్కలకు నీళ్లు పోయాలి. బియ్యం కడిగిన నీళ్లను పోస్తే మొక్కలు ...

Posts navigation