Singireddy Niranjan Reddy
తెలంగాణ సేద్యం

టిష్యూకల్చర్ ల్యాబోరేటరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

రూ.4.2 కోట్లతో జీడిమెట్లలో టిష్యూకల్చర్ ల్యాబ్ ప్రభుత్వరంగంలో రాష్ట్రంలో ఇది మొదటిది మొక్కల పెంపకం, ఉత్పత్తి, పునరుత్పత్తిలో ఇదొక విప్లవం విత్తన, పండ్ల, ఔషధ, సుగంధ ద్రవ్య, అటవీ, అలంకరణ వంటి ...
వార్తలు

PJTSAU లో ఘనంగా జరిగిన బతుకమ్మ వేడుకలు

ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం (Tuesday) ఘనంగా నిర్వహించారు. పరిపాలన భవనం దగ్గర ఏర్పాటుచేసిన బతుకమ్మ వద్ద ఉపకులపతి Dr. V. Praveenrao , రిజిస్ట్రార్ Dr. ...
తెలంగాణ సేద్యం

భవిష్యత్ అంతా వ్యవసాయ రంగానిదే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

భవిష్యత్ అంతా వ్యవసాయ రంగానిదే వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఫార్మ్ కన్సల్టెంట్లుగా తయారు కావాలి అత్యధిక శాతం జనాభాకు ఉపాధి కల్పించే రంగం వ్యవసాయ రంగానిది తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నది నవనిర్మాణం ...
తెలంగాణ సేద్యం

పంట నష్టం, రుణమాఫీ, ఫసల్ భీమా యోజనపై సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కేంద్ర పంటల భీమా విధానం మారాలి . ఇన్సూరెన్స్ విషయంలో కేంద్రం విధాన నిర్ణయం తీసుకోవాలి  ఫాం వైజ్  ఫార్మర్ వైజ్ ఇన్సూరెన్స్ విధానం మీద అధ్యయనం చేయాలి. గుండుగుత్తగా ఏరియా, ...
Egg
ఆరోగ్యం / జీవన విధానం

కోడిగుడ్డులో అత్యధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ఉంటుంది

అసలు గుడ్డంత శ్రేష్టమైన ఆహారం మరొకటి లేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పోషణలో తల్లి పాల తర్వాత స్థానం గుడ్డుదే. గుడ్డు అనేక విటమిన్లు, మినిరల్స్ తో నిండిన సూపర్ ...
nirmala seetharaman
వార్తలు

బకాయి ఋణాలను పునర్నిర్మించాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిని కలిసిన కాఫీ ఉత్పత్తిదారులు

ఈ రంగంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో, రూ .5,000 కోట్ల బకాయి రుణాలను పునర్నిర్మించాలని కాఫీ ఉత్పత్తిదారులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. పంట రుణాలను టర్మ్ ...
minister singireddy niranjan reddy about oraganic farming
తెలంగాణ సేద్యం

సేంద్రీయ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహంపై సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

రైతాంగం శ్రేయస్సు కోసం కేంద్రం ఆలోచనా ధోరణి మారాలి పంటలను సమతుల్యం చేయడంలో కేంద్రం బాధ్యత తీసుకోవాలి పప్పుగింజలు, నూనె గింజలు వంటి పంటలను సమతుల్యం చేయాలి వ్యవసాయంలో సేంద్రీయ సాగును ...
వార్తలు

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ICAR – సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో పర్యటించిన ఉపరాష్ట్రపతి శ్రీ . వెంకయ్య నాయుడు

రైతు క్షేత్రంలో ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన సాంకేతికతలను పరీక్షించి, వాటి ప్రయోజనాలను సమాజానికి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది “అని భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు (Venkayya Naidu)  ...
organic farming kanna babu
ఆంధ్రా వ్యవసాయం

ఏపీలో త్వరలో ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీని తీసుకొస్తున్నాం – వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ. కన్నబాబు

ఏపీలో త్వరలో ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీని తీసుకొస్తున్నాం-మంత్రి కన్నబాబు. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని మరింత విస్తృతం చేసేందుకు సీఎం ఆదేశాలతో స్పష్టమైన ప్రణాళికలు చేస్తున్నాం. రైతులకు రెట్టింపు ఆదాయంతో పాటు నాణ్యమైన, ...

Posts navigation