వార్తలు

ఇంటర్నేషనల్ కాఫీ డే – కాఫీ వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలు

ఇవాళ (అక్టోబర్ 1 న) అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి అదే విధంగా అతిగా కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించడమే ...
పశుపోషణ

పశువులకు పుష్టి – హెర్బల్ మిక్చర్

మినరల్ మిక్చర్, కాల్షియం లకు బదులుగా హెర్బల్ మిక్చర్ ఉపయోగపడుతుంది. పాడి రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఈ హెర్బల్ మిక్చర్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీన్ని ...
తెలంగాణ సేద్యం

యాసంగి పంటల ప్రణాళికపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

యాసంగి పంటల ప్రణాళికపై కసరత్తు ఏఏ ప్రాంతాలలో ఏఏ పంటలు వేయాలి ? వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ? ఎంత విస్తీర్ణంలో వేయాలి ? ...
miinisters meets subabul farmers
ఆంధ్రా వ్యవసాయం

సుబాబుల్ రైతుల సమస్యల పరిష్కారానికి ఏపీ మంత్రి వర్గ కమిటీ

సుబాబుల్, యూకలిప్టస్ సాగుచేసే చిన్న, సన్నకారు రైతులకు కటింగ్ ఆర్డర్ జారీ విషయంలోనూ, కనీస మద్దతు ధర కల్పించి తగు న్యాయం చేసే అంశంపై మంత్రి వర్గ సబ్ కమిటీ (గ్రూప్ ...
ఆంధ్రా వ్యవసాయం

ఏపీలోని చెక్కర కర్మాగారాల నిర్వాహణ మరియు పునరుద్ధరణ ఇతర అంశాలపై పలు శాఖల మంత్రులు భేటి

రాష్ట్రంలోని చెక్కర కర్మాగారాల నిర్వాహణ , పునరుద్ధరణ ఇతర అంశాలపై సమావేశమైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వ్యవసాయ శాఖ కురసాల కన్నబాబు(Kurasala Kanna Babu), బొత్స సత్యనారాయణ (Botsa Sathya Narayana), ...
deputy high commissiner
తెలంగాణ సేద్యం

PJTSAU ను సందర్శించిన శ్రీలంక డిప్యూటీ హై కమీషనర్ డాక్టర్.డి .వెంకటేశ్వరన్ గారు

జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని (PJTSAU) బుధవారం డాక్టర్ డి. వెంకటేశ్వరన్ (Venkateswaran), శ్రీలంక డిప్యూటీ హై కమీషనర్, సందర్శించారు. రిజిస్ట్రార్, PJTSAU డాక్టర్ సుధీర్‌కుమార్ (Sudheer Kumar) మరియు ...
narendra modi
వార్తలు

35 నూతన పంట రకాలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

వాతావరణ మార్పుల వల్ల కొత్త వ్యాధులు ఉద్భవిస్తున్నాయని, దీన్ని అరికట్టేందుకు విస్తృత పరిశోధనలు అవసరమని శ్రీ. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ప్రత్యేక వంగడాలతో కూడిన 35 నూతన ...
konda lakshaman bapujee
వార్తలు

PJTSAU లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 106వ జయంతి వేడుకలు

  కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగింది. బాపూజీ చిత్రపటానికి ఉపకుల పతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు (V.Praveen Rao) ...
singireddy niranjan reddy
వార్తలు

శాసనమండలిలో దేశంలో తెలంగాణ వరి ఉత్పత్తి, విస్తీర్ణం స్థానం, సదరు ఉత్పత్తికి వినియోగించిన నీరు, వరి ధాన్యం ఉత్పత్తి విలువపై సభ్యులు తేరా చిన్నపరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

తెలంగాణ విజయాలను దేశం గుర్తించింది :- ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీటి లభ్యత పెంచుకోవడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ రైతు తల ఎత్తుకుని తిరుగుతున్నాడు సాగు ...
minister perni
ఆంధ్రా వ్యవసాయం

సెప్టెంబర్ 27న భారత్ బంద్ కు పిలుపు  మంత్రి పేర్ని నాని కామెంట్స్

ఈనెల 27న భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తీ మద్దతు… కొద్ది మాసాలుగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవాలని అనేక రైతు సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. ...

Posts navigation