వార్తలు

రైతుబంధు పై దుష్ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి – రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ వార్తలు :  ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు, తాత్కాలిక లబ్ది కోసం కొందరు దుర్మార్గుల కుట్ర చట్టపరమైన చర్యలు తక్షణం తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ గారిని వ్యవసాయ శాఖ నుండి ...
Black Guva
ఆరోగ్యం / జీవన విధానం

నల్ల జామతో వృద్ధాప్య ఛాయలకు చెక్

అయితే మనం రోజూ తీసుకునే పండ్లలో జామపండు కు ప్రత్యేక స్థానం ఉంది. అందుబాటు ధరలో లభించడంతో పాటు మంచి రుచికరమైన పండు జామ పండు అని చెప్పవచ్చు. పండ్లలోనే జామ ...
తెలంగాణ సేద్యం

“వరి – ఉరి ” ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ బీజెపి రైతుదీక్ష

ఈ రోజు దీక్ష చేపట్టనున్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) వరి వేస్తే ఉరే అంటూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ...
తెలంగాణ సేద్యం

వరి విత్తనాలు అమ్మితే ఖబడ్దార్ – సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి

తెలంగాణ : వరి విత్తనాల అమ్మకాలపై  సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక పై జిల్లాలో వరి విత్తనాలు అమ్మితే నేను కలెక్టర్ గా ఉన్నంత కాలం ...
వార్తలు

PJTSAU లో డిప్లొమా కోర్సులకు స్పాట్ కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయము వివిధ డిప్లమో కోర్సులకు స్పాట్ కౌన్సిలింగ్ అక్టోబర్ 29వ తేదీన నిర్వహిస్తున్నట్లు  విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ యస్.సుధీర్ కుమార్ (Sudheer Kumar) గారు తెలియజేశారు. ...
ఆంధ్రా వ్యవసాయం

ఏపీ రైతులకు శుభవార్త : ఇక వ్యవసాయ రంగంలోనూ వాలంటీర్ వ్యవస్థ – ఆర్బీకేలు (RBK) పగలంతా తెరిచుండేలా

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు అమలు చేస్తోన్న వాలంటీర్ విధానం విజయవంతంగా సాగుతోన్న దరిమిలా ఇప్పుడు వ్యవసాయ రంగంలోనూ ఆ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. రైతు భరోసా కేంద్రాలకు అన్నదాతలు ఎప్పుడు ఏ ...
మన వ్యవసాయం

నాణ్యమైన మల్చింగ్‌తో నవరత్నాలు

నల్గొండ జిల్లా, చౌటుప్పల్‌ మండలం, రాచకొండ గుట్టల పాదాలచెంత పవిత్ర దేవతామూర్తి సరళ మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో  ఆగష్టు 27వ తేదీన చౌటుప్పల్‌ ఉమ్మడి వ్యవసాయ క్షేత్రం, అన్నదాత పెస్టిసైడ్స్‌ సంస్థల ...
తెలంగాణ సేద్యం

యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి గారు

ఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయండి పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దం రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలి మినుముల కనీస మద్ధతు ధర ...
తెలంగాణ సేద్యం

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో సమీక్ష సమావేశంలో పాల్గొన్న మార్కెటింగ్ మరియు ఉద్యాన శాఖ అధికారులు

పంటల మార్పిడి పెద్దఎత్తున జరుగుతున్నది. కావాల్సినన్ని విత్తనాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయి పప్పు, నూనెగింజల సాగుకు రైతులు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు వేరుశనగ, పప్పుశనగ విత్తనాలు క్షేత్రస్థాయిలో తగినన్ని అందుబాటులో ఉన్నాయి గతంతో ...
PJTSAU COUNSELLING FOR DEGREE COURSES
వార్తలు

PJTSAUలో వ్యవసాయ , ఉధ్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు NCC & స్పోర్ట్స్ కోటాలో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న వ్యవసాయ , ఉధ్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల బై.పి.సి స్ట్రీమ్ డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఎన్.సి.సి స్పోర్ట్స్ కోటా ఒరిజినల్ ...

Posts navigation