ఆరోగ్యం / జీవన విధానం
ఉద్యాన పంటల్లో నవంబర్ మాసంలో చేపట్టవలసిన పనులు
జామ :- కాయలు కోసిన తర్వాత తోటను దున్ని, పాదుల్లో కలుపు తీసి, 30 కిలోల పశువుల ఎరువు, 1.25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 250 గ్రాముల మ్యురేట్ ఆఫ్ ...
వార్తలు
కిలో రూ.150 చేరిన వంకాయ..
Brinjal Price Reached Rs.150 కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రెండు వారాల క్రితం రూ. 200 పెడితే తీసుకెళ్లిన సంచి నిండేది. కానీ ఇప్పుడు రూ.500 ఖర్చు చేసిన సంచి ...
వార్తలు
ధాన్యం కొనుగోలుపై దద్దరిల్లిన లోకసభ..
TRS MPs Protest on Farmers Issues తెలంగాణాలో యాసంగి పంట కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. పంట కొనుగోలు చెయ్యమని కేంద్రం తెగేసి చెప్పగా.. ...
వార్తలు
రాష్ట్ర వ్యవసాయ శాఖకు నిధులు విడుదల…
TS Govt Releases Pending Amount For Agriculture Department రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పధకాలను ప్రవేశపెడుతుంది. వ్యవసాయ శాఖను అభివృద్ధి చేసే దిశగా కేంద్రం ప్రవేశ పెట్టిన ...
మన వ్యవసాయం
1.20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం – తెలంగాణ ప్రభుత్వం
TS : తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుచే అధికారికంగా ...
వార్తలు
రైతన్నకు షాక్.. పంట కొనం – సీఎం కేసీఆర్
యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్రం కొనడం లేదు. కేంద్రం బియ్యం కొంటేనే రాష్ట్రం సేకరిస్తది వానకాలం పంట మొత్తం కొనకుంటే బీజేపీ ఆఫీస్లో, ఇండియా గేట్ దగ్గర పోస్తం ...
వార్తలు
రైతుల సమస్యలు పార్లమెంటుకి పట్టవా..?
Indian Government needs to resolve farmers issues దేశవ్యాప్తంగా 60 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. మనదేశంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యత అది. భారతదేశం నుంచి విదేశాలకు టన్నుల్లో ఆహారం ...
వార్తలు
పంట కొనమని మేము చెప్పలేదు కేసీఆర్…
Kishan Reddy Fires On KCR యాసంగి పంట వరి కొనుగులుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. పంట సేకరణపై రెండు ప్రభుత్వాల తీరు భిన్నంగా ఉండటంతో ...
వార్తలు
కోర్టుకెక్కిన వరి…
Telangana Law Student Case On Paddy Procurement వరి కొనుగోలుపై రైతుల్లో గందరగోళం నెలకొంది. లక్షల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వాలు ఒక రైతు పండించిన పంటను కొనకపోవడం నిజంగా ...





















