ఆంధ్రప్రదేశ్

జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకము

బ్రూసెల్లోసిస్‌ వ్యాధిని నిర్మూలిద్దా`ఆర్ధిక ప్రగతిని సాధిద్దాం పశువుల నుండి మనుషులకు సోకే స్వభావం ఉన్న వ్యాధుల్లో బ్రూసెల్లోసిస్‌ అతి ప్రమాదకరమైనది. ‘‘బ్రూసెల్లా అబార్టస్‌’’ అనే బాక్టీరియా వల్ల పశువుల్లో సోకే ఈ ...
ఆంధ్రప్రదేశ్

జీడిమామిడి పూత, కోత దశలో సస్యరక్షణ

ఆసియా ఖండంలో, భారత దేశం జీడి మామిడి 10.34 లక్షల హెక్టార్ల విస్తీర్ణం మరియు 6.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడిగింజల ఉత్పత్తి కలిగి ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. భారత ...
ఆంధ్రప్రదేశ్

గుర్రపు డెక్కతో సేంద్రీయ ఎరువు తయారీ

గుర్రపు డెక్క నీటిలో పెరిగే కలుపు మొక్క ఇటీవల కాలంలో ఈ కలుపు మొక్క చాలా వరకు చెరువులు, పంట కాలువలు మరియు వేగంగా ప్రవహించని నీటిలో ఎక్కువగా కనిపిస్తుంది. దక్షిణ ...
ఆంధ్రప్రదేశ్

చలివల్ల యాసంగి వరి నారుమళ్లు సరిగా పెరగడం లేదా ?

చలికాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు చాల తక్కువగా ఉంటాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు చలి తీవ్రతవల్ల  వరి నారుమళ్లలో పెరుగుదల సరిగా ఉండదు. నారు ఎర్రబారి, ఎండిపోతుంటుంది. ...
ఆంధ్రప్రదేశ్

దున్నకుండా మొక్కజొన్న సాగు…

వరిమాగాణుల్లో వరి కోసిన తర్వాత పొలంలో ఉన్న పదునును ఉపయోగించుకొని మొక్కజొన్న విత్తి సాగు చేసే విధానాన్ని దున్నకుండా (జీరో టిల్లేజ్) మొక్కజొన్న సాగు విధానం అంటారు. ఈ విధానంలో సాగువల్ల… ...
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్య ప్రదాయని గుమ్మడి

ప్రజల ఆరోగ్యం, వారు తినే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఆహారమే ఔషధం అంటారు పెద్దలు. ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానంతో ఆహార ఉత్పత్తిలో మనం గణనీయమైన ప్రగతిని సాధించాం. ప్రజల ...
ఆంధ్రప్రదేశ్

శనగ పంటలో ఎండు తెగులు, వేరుకుళ్లు ప్రధాన సమస్య

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో రబీ కాలంలో పండించే అపరాలలో శనగ ప్రధానమైంది. ఇది శీతకాలంలో కేవలం మంచుతో పెరిగే పంట. ఈ పంటను ఎక్కువగా గుంటూరు, ప్రకాశం,  కర్నూలు జిల్లాల్లో పండిస్తున్నారు. ఈ ...
ఆంధ్రప్రదేశ్

వరి దుబ్బులు కాల్చితే దుష్పరిణామాలు… సమర్ధ వినియోగానికి సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో పండించే పంటల్లో వరి ప్రధానమైంది. గత కొద్ది కాలంగా రైతాంగం, కూలీల కొరత అధిగమించడానికి, ఖర్చు తగ్గించుకోవడానికి యంత్రాలతో వరి కోతలు పూర్తి చేస్తున్నారు. ఈ యంత్రాలు నేల ...
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో చేపలు, రొయ్యల మార్కెటింగ్ సరళి  

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 1.2 లక్షల ఎకరాల్లో చేపల పెంపకం కొనసాగుతోంది. అంతేగాకుండా 41 శాతం దేశ చేపల ఉత్పత్తిలో ప్రతిభ కనబరుస్తుంది. దీనివల్ల రూ.195000 కోట్ల విదేశీ మారకద్రవ్యం కూడా ...
ఆంధ్రప్రదేశ్

నూతన శనగ రకం ఎన్.బి.ఇ.జి.- 833…సాగులో రైతు అనుభవం  

మన దేశంలోనే కాదు రాష్ట్రంలోనూ సాగు చేసే పప్పు జాతి పంటల్లో శనగకు ప్రత్యేకస్థానముంది. ఒకప్పుడు వాణిజ్య పంటలైన పత్తి, పొగాకుకు ప్రత్యామ్నాయ పంటగా ఉన్నశనగ సాగు ఉమ్మడి ఏపీలో 20 ...

Posts navigation