ఆంధ్రప్రదేశ్

గుర్రపు డెక్కతో సేంద్రీయ ఎరువు తయారీ

గుర్రపు డెక్క నీటిలో పెరిగే కలుపు మొక్క ఇటీవల కాలంలో ఈ కలుపు మొక్క చాలా వరకు చెరువులు, పంట కాలువలు మరియు వేగంగా ప్రవహించని నీటిలో ఎక్కువగా కనిపిస్తుంది. దక్షిణ ...
అంతర్జాతీయం

మిరప నల్ల తామర పురుగుపై విస్తృత శ్రేణి ప్రచారం…క్యాబి ద్వారా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందజేసే ప్రయత్నం

క్యాబి (CABI) అనేది అంతర్జాతీయ లాభాపేక్ష లేని సంస్థ. జ్ఞానం, విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా క్యాబి పేదరికం, ఆకలి, విద్య, సమానత్వం, స్థిరత్వం, వాతావరణ మార్పు, జీవవైవిధ్యం వంటి ప్రపంచ సమస్యలను ...
తెలంగాణ

మామిడి పూత దశలో ఈ జాగ్రత్తలు తీసుకోండి !

మామిడిని తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో పండిస్తున్న పండ్లతోట. వేసవిలో నోరూరించే  మామిడి పండ్ల గురించి ఇప్పుడు ఎందుకు అని అంటారా..? చాలా మంది రైతులు పొరపాటు చేసేది ఇక్కడే… ! ...
ఆంధ్రప్రదేశ్

చలివల్ల యాసంగి వరి నారుమళ్లు సరిగా పెరగడం లేదా ?

చలికాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు చాల తక్కువగా ఉంటాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు చలి తీవ్రతవల్ల  వరి నారుమళ్లలో పెరుగుదల సరిగా ఉండదు. నారు ఎర్రబారి, ఎండిపోతుంటుంది. ...
ఆంధ్రప్రదేశ్

దున్నకుండా మొక్కజొన్న సాగు…

వరిమాగాణుల్లో వరి కోసిన తర్వాత పొలంలో ఉన్న పదునును ఉపయోగించుకొని మొక్కజొన్న విత్తి సాగు చేసే విధానాన్ని దున్నకుండా (జీరో టిల్లేజ్) మొక్కజొన్న సాగు విధానం అంటారు. ఈ విధానంలో సాగువల్ల… ...
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్య ప్రదాయని గుమ్మడి

ప్రజల ఆరోగ్యం, వారు తినే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఆహారమే ఔషధం అంటారు పెద్దలు. ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానంతో ఆహార ఉత్పత్తిలో మనం గణనీయమైన ప్రగతిని సాధించాం. ప్రజల ...
ఉద్యానశోభ

డ్రాగన్ ఫ్రూట్‌ సాగులో యువ రైతుల విజయగాథ

అనకాపల్లి  జిల్లా చీడికాడ మండలం జైతవరం గ్రామానికి చెందిన బొడ్డకాయల గణేష్‌, సిరికి వంశీ యువకులు బి.కాం కంపుటర్స్ చదువుకున్నారు. వీరికి వ్యవసాయంలో ఉన్న ఆసక్తితో వరి, చెరకు, కూరగాయల వంటి ...
చీడపీడల యాజమాన్యం

కందిలో వెర్రి, ఎండు తెగుళ్ల సమస్య – నివారణ

కంది పంట ఖరీఫ్ లో అధిక విస్తీర్ణంలో, రబీలో కూడా కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు .  ఈ పంట విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో క్రమేపి పెరుగుతోంది. కంది పంట ఎక్కువ ...
తెలంగాణ

యాసంగి వరికి ప్రత్యామ్నాయంగా మినుము సాగు – రైతు విజయగాథ

వరి తర్వాత వరిని పండించటం వల్ల పంటల వైవిధ్యం దెబ్బతింటుంది. అలాగే నేల చౌడు బారి, నిస్సారంగా తయారవుతుంది. అలాగే రైతులందరూ వరి తర్వాత వరిని పెద్ద ఎత్తున పండించడం వల్ల ...
ఆంధ్రప్రదేశ్

శనగ పంటలో ఎండు తెగులు, వేరుకుళ్లు ప్రధాన సమస్య

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో రబీ కాలంలో పండించే అపరాలలో శనగ ప్రధానమైంది. ఇది శీతకాలంలో కేవలం మంచుతో పెరిగే పంట. ఈ పంటను ఎక్కువగా గుంటూరు, ప్రకాశం,  కర్నూలు జిల్లాల్లో పండిస్తున్నారు. ఈ ...

Posts navigation