తెలంగాణ సేద్యం

వరి విత్తనాలు అమ్మితే ఖబడ్దార్ – సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి

తెలంగాణ : వరి విత్తనాల అమ్మకాలపై  సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక పై జిల్లాలో వరి విత్తనాలు అమ్మితే నేను కలెక్టర్ గా ఉన్నంత కాలం ...
తెలంగాణ సేద్యం

యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి గారు

ఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయండి పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దం రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలి మినుముల కనీస మద్ధతు ధర ...
తెలంగాణ సేద్యం

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో సమీక్ష సమావేశంలో పాల్గొన్న మార్కెటింగ్ మరియు ఉద్యాన శాఖ అధికారులు

పంటల మార్పిడి పెద్దఎత్తున జరుగుతున్నది. కావాల్సినన్ని విత్తనాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయి పప్పు, నూనెగింజల సాగుకు రైతులు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు వేరుశనగ, పప్పుశనగ విత్తనాలు క్షేత్రస్థాయిలో తగినన్ని అందుబాటులో ఉన్నాయి గతంతో ...
Singireddy Niranjan Reddy
తెలంగాణ సేద్యం

టిష్యూకల్చర్ ల్యాబోరేటరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

రూ.4.2 కోట్లతో జీడిమెట్లలో టిష్యూకల్చర్ ల్యాబ్ ప్రభుత్వరంగంలో రాష్ట్రంలో ఇది మొదటిది మొక్కల పెంపకం, ఉత్పత్తి, పునరుత్పత్తిలో ఇదొక విప్లవం విత్తన, పండ్ల, ఔషధ, సుగంధ ద్రవ్య, అటవీ, అలంకరణ వంటి ...
తెలంగాణ సేద్యం

తోటకూర సాగు -యాజమాన్య పద్ధతులు

తెలంగాణలో సుమారుగా 12173 హెక్టార్లలో ఆకు కూర పంటలు  సాగవుతున్నాయి. సాలీన 1,21,730 టన్నుల దిగుబడి భిస్తున్నది. భారతీయ భోజనంలో ఏ ప్రాంతం వారైనా అత్యధిక పోషక విలువలు  కలిగిన తోటకూరను ...

Posts navigation