ఆంధ్రప్రదేశ్

వరి పంటలో కలుపు యాజమాన్యం

వరి పంటలో కలుపు యాజమాన్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కలుపు వలన వరి పంటలో పంటకు జరిగే నష్టం 90 శాతం వరకు ఉండవచ్చు. కలుపు యాజమాన్యానికి రెండు పద్ధతులు పాటించాలి. ...
ఆంధ్రప్రదేశ్

పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే వరి

పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే వరి పొలంలో 20-25 ఏళ్లుగా భూమి లోపలి మట్టి, భూమిపై మట్టిని ఎరువుగా, పురుగుమందుగా వాడుతున్నాను. వీటితో పాటు జనుము, జీలుగ కలియదున్నటం. ఆ ...
ఆంధ్రప్రదేశ్

నూకలు చల్లితే కలుపు అవుట్ !

ప్రముఖ రైతు, శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి గారు తన 75వ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల సేంద్రియ రైతులకు ఉపయోగపడే రెండు ఆవిష్కరణలను ప్రకటించారు. వరి పొలంలో ఎకరానికి 50 కిలోల ...
ఆంధ్రప్రదేశ్

సుసిద్ధమైన నారుమడి – విజయవంతమైన యాసంగి వరి

యాసంగి వరిలో తెలంగాణలోని ఎక్కువ జిల్లాలలో (ముఖ్యంగా నిజామాబాద్, అదిలాబాద్, జగిత్యాల్)  చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పంట యొక్క శాఖీయ దశ అనగా నారుమడి మరియు పిలకలు వేయు ...
తెలంగాణ సేద్యం

ఇప్పుడు ఏయే రబీ పంటలు విత్తుకోవచ్చు ?

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 10 వరకు వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ ...