తెలంగాణ

కుసుమ, అవిసె నూనెగింజ పంటలపై రెండు రోజుల జాతీయ సదస్సు

 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జాతీయ నూనె గింజల పరిశోధనల సమీక్ష, ప్రణాళికల రూపకల్పనకు ఉద్దేశించిన రెండు రోజుల జాతీయ సదస్సు ఈరోజు(అక్టోబర్ 28) ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ ...
వార్తలు

ఉద్యానపంటల్లో శిక్షణకు తెలంగాణాలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్  

ప్రైవేట్ భాగస్వామ్యంతో సహజ,సేంద్రియ పద్ధతుల్లో ఉద్యాన పంటల పెంపకంపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం సుముఖత వ్యక్తం జేసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ...
తెలంగాణ

ప్రతి గ్రామంలో అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాలు…

PJTSAU : ఆచార్య జయశంకర్ వర్శిటీ పాలకమండలి నిర్ణయం వచ్చే ఏడాది వానాకాలం నుంచి రాష్ట్రంలోని ప్రతి రెవిన్యూ గ్రామంలో ఐదు నుంచి పదిమంది  అభ్యుదయ రైతులకు విశ్వవిద్యాలయం రూపొందించిన నాణ్యమైన ...
తెలంగాణ

జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో భారీగా పెరిగిన డిగ్రీ సీట్లు

PJTSAU : ప్రస్తుత విద్యా సంవత్సరం( 2024- 25) లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కోటా కింద అదనంగా 200 సీట్లను బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ...
తెలంగాణ

జయశంకర్ వ్యవసాయ వర్శిటీ నూతన ఉపకులపతిగా డా.అల్దాస్ జానయ్య 

Dr. Aldas Janaiah as the new Vice-Chancellor of PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతి గా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య శనివారం(అక్టోబర్ ...
ఆంధ్రప్రదేశ్

Rainy Season Crops: వానాకాలం పంటల అంచనా ధరలు…సెప్టెంబర్- అక్టోబర్ లో ఎలా ఉండబోతున్నాయి ?

Rainy Season Crops: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలోని వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగం, వ్యవసాయ మార్కెట్ ఇంటలిజెన్స్ కేంద్రం పంటల ధరలను అంచనా ...
ఆంధ్రప్రదేశ్

PJTSAU: భారీ వర్షాల నేపథ్యంలో వివిధ పంటల సంరక్షణ-సూచనలు

PJTSAU: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రైతాంగం తీసుకోవాల్సిన చర్యలపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, పరిశోధన సంచాలకులు డా.పి.రఘురామి ...
తెలంగాణ

PJTSAU:సెప్టెంబర్ 3 న జయశంకర్ వర్సిటీ పదో వ్యవస్థాపక దినోత్సవం

PJTSAU:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 10 వ వ్యవస్థాపక దినోత్సవం సెప్టెంబర్ 3వ తేదీన నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డా.పి.రఘు రామి రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ...
జాతీయం

109 నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాన మంత్రి 

ప్రతికూల పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడి, అత్యధిక పోషకవిలువలున్న కొత్త వంగడాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.ఆదివారం (ఆగస్టు 11 న) న్యూ ఢిల్లీలోని ఇండియా అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌, ...
తెలంగాణ

వర్షాల నేపథ్యంలో వివిధ పంటల్లో ఏమి చేయాలి?

జయశంకర్ వర్శిటీ పరిశోధన సంచాలకులు డా. రఘురామి రెడ్డి సూచనలు…. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పాటించాల్సిన సూచనలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ...

Posts navigation