రైతులు

Success story: మిద్దె మీద వరి చేను.. ఏడాదికి 45 కేజీల బియ్యం

Paddy On Terrace ఒకప్పుడు సేద్యం అంటే పొలం అనే భావన.  ఇప్పుడు అది మారింది. టెర్రస్‌ కూడా పంట చేనే అనే ధోరణి పెరిగింది. అయితే ఇన్నాళ్లు కూరగాయలు ఆకుకూరలు ...
singireddy niranjan reddy
వార్తలు

శాసనమండలిలో దేశంలో తెలంగాణ వరి ఉత్పత్తి, విస్తీర్ణం స్థానం, సదరు ఉత్పత్తికి వినియోగించిన నీరు, వరి ధాన్యం ఉత్పత్తి విలువపై సభ్యులు తేరా చిన్నపరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

తెలంగాణ విజయాలను దేశం గుర్తించింది :- ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీటి లభ్యత పెంచుకోవడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ రైతు తల ఎత్తుకుని తిరుగుతున్నాడు సాగు ...
ఆంధ్రా వ్యవసాయం

వరిసాగులో వివిధ పద్ధతులు – రైతులు ఆచరించాల్సిన అంశాలు

ధాన్యపు పంటలలో అతి ముఖ్యమైన ఆహారపంటలు వరి, ప్రస్తుత సమయంలో రాష్ట్ర రైతాంగం లక్షల ఎకరాలతో వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. సరైన మద్దతు ధర, స్వల్పకాలిక రకాలతో కూడిన ...
ఉద్యానశోభ

దమ్ము చేయకుండా వరిసాగు – లాభాలు బహుబాగు

ఉత్తర తెలంగాణ మండలంలో 2020 సంవత్సరం వానాకాలంలో 9.64 లక్షల ఎకరాల్లో (సుమారుగా)వరిసాగు అయినది. ఎక్కువ శాతం వరిని రైతాంగం దమ్ము చేసిన పొలాల్లో నాట్లు వేసి సాగు చేస్తుండగా, వరిసాగులో ...
వార్తలు

వెదజల్లే పద్ధతిలో వరి సాగు ఎంతో లాభదాయకం..

వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయడం వల్ల సత్పలితాలనిస్తోంది. అదనులో కూలీలు దొరకక ఇబ్బందులు పడిన సందర్భంలో ప్రత్యామ్నాయం వైపు సాగిన లాభమే జరుగుతోంది. ఫలితంగా కూలీల ఖర్చు మిగలడమే గాక ...
వార్తలు

తన గ్రామాన్ని దత్తత తీసుకుని సేంద్రియ సేద్యం చేస్తున్న.. యువరైతు తిరుపతి

తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారు. సంపద వుంది, బంధు వర్గం వుంది అయినా ఆయనను కాపాడుకోలేకపోయారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ఆ యువరైతు, తన తండ్రే కాదు అబం శుభం ...
వార్తలు

గంపెడాశలు పెట్టుకున్న రెండో పంట వరి..

సింధనూరు తాలూకా రైతులు ఖరీష్ లో కోలుకోలేకపోయాం.. రబీ అయినా మమల్ని గట్టెక్కించగలదన్న ఆశతో ఉన్నట్లు సింధనూరు తాలూకా రైతులు రెండో పంట వరిపై గంపెడాశలు పెట్టుకున్నారు. రెండో పంట సజావుగానే ...

Posts navigation