ఆంధ్రప్రదేశ్

రైతు సంక్షేమమే లక్ష్యం.. హార్టికల్చర్ రంగంలో ఏపీకి కొత్త దిశ

 సీఎం చంద్ర‌బాబు విజనరీ పాలనతో వ్యవసాయ రంగంలో కొత్త చరిత్ర సృష్టిస్తున్న ఏపీ. వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న శాఖల మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. రాయలసీమ రూపురేఖలు మారుస్తున్న కూటమి ప్రభుత్వం.     ...
ఆంధ్రప్రదేశ్

సపోటా సాగు–శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడి, రైతులకు స్థిరమైన ఆదాయం

పరిచయం :- సపోటా (చిక్కూ) ఒక ముఖ్యమైన ఉష్ణమండల పండ్ల పంట. దీని తీపి రుచి, పోషక విలువల కారణంగా దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ...
అంతర్జాతీయం

ఆఫ్ఘనిస్తాన్‌ అంజూర పండ్లు అవసరం లేదు ఇప్పుడు సోన్‌భద్రలోనే అంజూర పండ్ల సాగు.. 

ఆఫ్ఘన్ అంజూరపండ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి, కానీ ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లోని సోన్‌భద్ర జిల్లా రైతులు అంజూర సాగుపై సబ్సిడీ ఇవ్వడం ద్వారా వాటిని పండించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రారంభంలో, ...
ఉద్యానశోభ

మల్లె సాగులో కత్తిరింపులు, నీటి యాజమాన్యం రైతులకు అధిక దిగుబడిని పెంచే సులభమైన పద్ధతులు

మల్లె మొక్కలు మంచి పరిమళంతోపాటు ఆకర్షణీయమైన పువ్వులను అందిస్తాయి. కానీ ఈ మొక్కలు ఆరోగ్యంగా ఉండటానికి, పెరుగుదలకు మరియు పువ్వుల సమృద్ధి కోసం సరైన పద్ధతిలో మల్లె మొక్కలను కత్తిరించడం (ప్రూనింగ్‌ ...
ఉద్యానశోభ

తీగ జాతి కూరగాయల్లో ఆశింతే తెగుళ్ళు

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20,041 హెక్టార్లలో 3,00,615 టన్నుల దిగుబడితో పందిరి కూరగాయలను సాగుచేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, సొర మరియు బూడిద గుమ్మడి ముఖ్యమైనవి. ...
ఉద్యానశోభ

ఉద్యాన పంటల్ని నష్టపరుస్తున్న నత్తలు వాటి నివారణా చర్యలు

నత్త అనేది గ్యాస్ట్రోపొడ తరగతికి చెందిన మొలస్కా జీవి దీని శరీరం మెత్తగా ఒక కవచం లాంటి షీల్‌ (కర్పరం) కలిగి ఉంటుంది. ఇవి తడిగా మరియు చిత్తడి నేలల్లో ఎక్కువగా ...