ఆరోగ్యం / జీవన విధానం

యాలకులు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

యాలకుల గురించి మనందరికీ తెలుసు. కానీ అవి చేసే మేలు గురించి చాలా తక్కువగా తెలుసు. వాటి గురించి మనం తెలుసుకుందాం.. యాలకులు మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతాయి. అధిక రక్తపోటు ...
పట్టుసాగు

పట్టు పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం

ఎంత కష్టపడినా పంట దిగుబడులు ఆశించిన మేర ఉంటాయన్న నమ్మకం లేదు. దిగుబడులు బాగున్నా గిట్టుబాటు ధర అనుమానమే. ఇలాంటి సమయంలో రైతులు అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నారు. పట్టు పరిశ్రమ ...
వార్తలు

వెదజల్లే పద్ధతిలో వరి సాగు ఎంతో లాభదాయకం..

వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయడం వల్ల సత్పలితాలనిస్తోంది. అదనులో కూలీలు దొరకక ఇబ్బందులు పడిన సందర్భంలో ప్రత్యామ్నాయం వైపు సాగిన లాభమే జరుగుతోంది. ఫలితంగా కూలీల ఖర్చు మిగలడమే గాక ...
సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ సేద్యం ఆరోగ్యానికి ఎంతో మేలు..

ప్రజలు కరోనా వచ్చాక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. సేంద్రియ, ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తుల వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. ఆర్మూర్ కు చెందిన రైతు ఐదెకరాల్లో సేంద్రియ సేద్యం ...
పశుపోషణ

వేసవిలో కోళ్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఎండలు మండుతున్న నేపథ్యంలో వడగాల్పుల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. కోళ్లు ఉష్ణతాపానికి గురికాకుండా ఆయా షెడ్లపై కొబ్బరి ఆకులు, ఎండుగడ్డి, చెరకు తుక్కు, గోనె సంచులు, కొబ్బరి ...
వార్తలు

2.5 ఎకరాల కౌలు భూమిలో 46 రకాల వరి వంగడాల సాగు..

పాడి పరిశ్రమకు పెట్టింది పేరు ప్రకాశం జిల్లా పాకం గ్రామం. వేల సంఖ్యలో పశువులుండటంతో పాటు కందుకూరు రెవెన్యూ డివిజన్ లోనే ధాన్యం ఎక్కువగా పండించే గ్రామం. 20 సంవత్సరాల కిందటే ...
ఆరోగ్యం / జీవన విధానం

వేసవిలో శరీరాన్ని చల్లబరిచే సోంపు డ్రింక్ తయారీ.. ప్రయోజనాలు

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భానుడు భగభగ మండుతూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక దాహం కూడా ఓ రేంజ్ లో వేస్తుంది. మరోవైపు ఎండనుంచి వచ్చిన శరీరం చల్లదనాన్ని కోరుకుంటుంది. డీహైడ్రేషన్ ...
ఈ నెల పంట

ఉత్తమ ఫలితాలిచ్చిన కొత్త రకం వేరుశనగ

కదిరి 1812 లేపాక్షి కొత్త రకం వేరుశనగ విత్తనం రైతుల పంట పండించింది. తొలిసారి ప్రయోగాత్మకంగా సాగుచేసిన వారికి కాసుల వర్షం కురిపించింది. ఏటా వేరుశనగ సాగు చేసి నష్టాలు మూటగట్టుకుంటున్న ...
ఉద్యానశోభ

స్టేకింగ్ పద్ధతిలో టమాట సాగు అధిక లాభాలు

మూస పద్ధతిని వీడి ఆధునిక పద్ధతులను అవలంభించి కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు గడించవచ్చు. పాతపద్ధతిలో టమాట సాగు చేస్తే మొక్కలు నేలపై పరచుకోవడంతో కాయలు నేలపైవాలి, నీటిలో తరచుగా ...
వార్తలు

నవ ధాన్యాల సాగుతో పెరుగుతున్న భూసారం..

వ్యవసాయంపై రసాయన ప్రభావం ఎక్కువవుతోంది. ఏ పంట వేసినా దిగుబడి కోసం ఎరువులు, పురుగు మందులు ఇష్టానుసారంగా వినియోగించేస్తున్నారు. ఫలితంగా భూసారం తగ్గిపోతోంది. దీని ప్రభావం పంట దిగుబడులపైన పడుతోంది. చీడపీడలు, ...

Posts navigation