ఉద్యానశోభ

కోతల అనంతరం పొలాన్ని కాల్చడం వల్ల కలిగే ప్రమాదాలు..

యాసంగి వరి కోతలు ముగిసి, ధాన్యం విక్రయం చివరి దశకు వచ్చిన నేపథ్యంలో రైతులు వానాకాలం పంటకు పొలాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పొలాల్లోని పశుగ్రాసాన్ని ఇతర ...
ఉద్యానశోభ

కొమ్మ కత్తిరిస్తే గుత్తులు గుత్తులుగా కాయలు..

పాత మామిడి చెట్లకు క్రమేణా కాపు తగ్గిపోతుంటుంది. దీంతో కొందరు రైతులు పాత చెట్లను మొదలంటూ నరికేసి కొత్తగా మళ్ళీ మొక్కలు నాటుతూ ఉంటారు. కానీ బాగా పాత చెట్ల కొమ్మల ...
వార్తలు

మన్యంలో అల్లం సాగు..

అల్లం సాగును వాణిజ్య పంటల తరహాలోనే ప్రోత్సహించడం ద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా సుస్థిర వృద్ధి సాధిస్తారన్న నమ్మకంతో ఐటీడీఏ యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రూ. 4.5 ...
ఉద్యానశోభ

దమ్ము చేయకుండా వరిసాగు – లాభాలు బహుబాగు

ఉత్తర తెలంగాణ మండలంలో 2020 సంవత్సరం వానాకాలంలో 9.64 లక్షల ఎకరాల్లో (సుమారుగా)వరిసాగు అయినది. ఎక్కువ శాతం వరిని రైతాంగం దమ్ము చేసిన పొలాల్లో నాట్లు వేసి సాగు చేస్తుండగా, వరిసాగులో ...
వార్తలు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు, నిర్దిష్టమైన మానవ వనరుల ప్రణాళిక లేని అంశాలపై జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు, నిర్దిష్టమైన మానవ వనరుల ప్రణాళిక లేని అంశాలపై మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి ...
ఉద్యానశోభ

నేలకు సారాన్నిచ్చే జీలుగ..

నిస్సారవంతమైన భూములకు సత్తువ కల్పించే సత్తా పచ్చిరొట్ట ఎరువులకు ఉందని ఇప్పటికే పలు పరిశోధనల్లో రుజువైంది. అందులో నేల స్వభావం ఆధారంగా జీలుగ సాగు చక్కటి ఫలితాలనిస్తోంది. తొలకరి వర్షాలు కురవగానే ...
ఆరోగ్యం / జీవన విధానం

మామిడి పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

వేసవి వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని ఎదురుచూసే పండు.. మామిడి పండు. పిల్లలే కాదు పెద్దలు కూడా మామిడి పండు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. ఈ పండు తినడం ...
వార్తలు

టీ శాట్ ఛానల్ లో సేంద్రీయ వ్యవసాయం మీద జరిగిన చర్చ, రైతుల సందేహాలకు సమాధానాల ప్రత్యక్ష్య ప్రసారంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

టీ శాట్ ఛానల్ లో సేంద్రియ వ్యవసాయం మీద జరిగిన చర్చ, రైతుల సందేహాలకు సమాధానాల ప్రత్యక్ష్య ప్రసారంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న ...
ఆరోగ్యం / జీవన విధానం

బార్లీ నీరు తాగడం వలన కలిగే ప్రయోజనాలు..

వేసవికాలం కావడంతో ప్రతి సంవత్సరం లా ఈ సంవత్సరం కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయట ఎండలు మండిపోతున్న సమయంలో శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతూ కొంతమంది ని తెగ ...
Pulses Price Hike
వార్తలు

కేంద్ర ప్రభుత్వం పప్పు దినుసుల దిగుమతులపై ఆంక్షలు ఎత్తి వేత..

కేంద్ర ప్రభుత్వం దిగుమతి విధానాన్ని సడలించడంతో అందరికీ పప్పు ధాన్యాలు ప్రత్యేకించి కందిపప్పు, మినపప్పు,పెసర పప్పు అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్ళుగా ఇవి ఆంక్షల జాబితాలో ఉండడంతో దిగుమతి చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ...

Posts navigation