వార్తలు

పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన పైర్లపై చీడపీడలు..

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పంటలపై తెగుళ్లు పంజా విసురుతున్నాయి. వివిధ రకాల పంటలకు ఏదో ఒక రకమైన తెగులు సోకుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ తక్కువ కావడంతో పైర్లపై పురుగులు ...
వార్తలు

పంటలకు బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితిని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ ఖరారు..

బ్యాంకులు పంటలకు ఇచ్చే రుణ పరిమితిని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్ఎల్ టీసీ) ఖరారు చేసింది. ఇటీవల సమావేశమైన ఈ కమిటీ రుణాలపై తుది నిర్ణయం తీసుకున్నది. జిల్లా స్థాయి సాంకేతిక ...
వార్తలు

తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమలకు శుభవార్త..

తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 3 వేల కోట్లతో మరో మూడు లక్షల యూనిట్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్ధిక ...
వార్తలు

తెలంగాణ పాడి రైతులకు రాష్ట్ర సర్కార్ బంపర్ ఆఫర్..

పాల ఉత్పత్తే ప్రధాన జీవనాధారంగా బ్రతికే పాడి రైతులను ఆదుకోవడంతో పాటు రాష్ట్రంలో పాల కొరతను అధిగమించేందుకు సర్కార్ భారీ మొత్తంలో బర్రెలు, ఆవులను కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. రానున్న ...
పశుపోషణ

పశువులదాణాకు ప్రత్యామ్నాయంగా …అజొల్లా

పాడిపరిశ్రమలో పశుదాణాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే పశుదాణాలో వాడే వేరుశనగ చెక్క, పత్తిచెక్కు ఖర్చుతో కూడుకున్నవి కావడం వల్ల పాడి రైతు ఆర్థికంగా ఇబ్బందుకి గురయ్యే పరిస్థితి నెలకొని ఉంది. ...
వార్తలు

చేపల దిగుబడిని పెంచే మేత – యాజమాన్యం

ఉభయ తెలుగు రాష్ట్రాలు చేపల చెరువుల్లోనూ మంచి నీటి చేపల పెంపకం చేపడుతున్నారు. అయితే దిగుబడి మాత్రం తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో కన్నా కోస్తా జిల్లాల్లో ఎక్కువగా ఉంది. దీనికి చేపల ...

Posts navigation