ఆంధ్రప్రదేశ్
రైతుకు గౌరవం దక్కిన రోజే భారతదేశం అభివృద్ధి చెందినది అని చెప్పవచ్చు
ఐఏఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు గారి ఇంటర్వ్యూ 1965 అక్టోబరు 4న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీనివాసరావు, వ్యవసాయంపై మక్కువతో రైతులకు ...