తెలంగాణతెలంగాణ సేద్యంవార్తలు

యాసంగి వరి నారుమళ్లు పోసేందుకు ఇది సరైన సమయం

0

తెలంగాణాలో యాసంగి వరి సాగుకోసం నారుమళ్ళను నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ మధ్యలో పోసుకోవాలి. తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైనట్లయితే వరి నారుమడిలో చలి ప్రభావం తగ్గించే జాగ్రత్తలు తీసుకోవాలి. నారు ఎదుగుదలకు పాలిథీన్ షీట్లతో నారుమడిని రాత్రిళ్ళు కప్పి ఉంచి ఉదయం వేళల్లో తీసివేయాలి. ప్రతి రోజు ఉదయం నారుమడి నుంచి నీటిని తీసివేసి, వెంటనే కొత్త నీరు పెట్టాలి. ఎకరా పొలానికి సరిపడే నారుమడికి 2 కిలోల యూరియాను పైపాటుగా నారుపోసిన 10-15 రోజుల్లో చల్లుకోవాలి.

Leave Your Comments

భాస్వరం ఎరువును పంట విత్తే సమయంలోనే వేసుకోవాలి !

Previous article

మిద్దె తోటల పెంపకదారులకు తగిన సహకారం అందిస్తాం… వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

Next article

You may also like