ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో చేపలు, రొయ్యల మార్కెటింగ్ సరళి  

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 1.2 లక్షల ఎకరాల్లో చేపల పెంపకం కొనసాగుతోంది. అంతేగాకుండా 41 శాతం దేశ చేపల ఉత్పత్తిలో ప్రతిభ కనబరుస్తుంది. దీనివల్ల రూ.195000 కోట్ల విదేశీ మారకద్రవ్యం కూడా ...
ఆంధ్రప్రదేశ్

ఆక్వా రైతులందరికీ విత్యుత్ రాయితీ

• ఆక్వా రైతులందరికీ విత్యుత్ రాయితీ – • తక్షణమే చేప పిల్లల పంపిణీకి చర్యలు – • మత్స్యకారుల ఇంధన రాయితీకి నిధుల మంజూరు – • తీర ప్రాంత ...
తెలంగాణ

రాబోయే నాలుగేళ్లలో రైతులకోసం అనుకున్న పనులన్నీ చేస్తాం.

సేద్య రంగంలో నూతన ధోరణులు, లాభదాయక వ్యవసాయంపై అవగాహన రాబోయే నాలుగేళ్లలో రైతుల కళ్ళలో కాంతిని చూస్తాం రైతు పండుగ ద్వారా కొత్త పంటలు, యాంత్రికీకరణ పై రైతులకు అవగాహన ఆయిల్ ...
ఆంధ్రా వ్యవసాయం

మినుములో విత్తనశుద్ధి ఎందుకు ? ఎలా చేసుకోవాలి ?

 మినుము పంటను సార్వా, దాళ్వా, మెట్ట పంటగా, వరి మాగాణుల్లో సాగుచేస్తున్నారు. కృష్ణా జిల్లాలో మినుము సగటున 1.5 లక్షలహెక్టార్లలో సాగవుతోంది. వరి మాగాణుల్లో మినుము సాగుకు వరి కోతకి రెండు, ...
ఉద్యానశోభ

మిద్దె తోటల పెంపకదారులకు తగిన సహకారం అందిస్తాం… వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే మిద్దె తోటల పెంపకం ద్వారా CTG (సిటీ అఫ్ టెర్రస్ గార్డెనింగ్) గ్రూప్ వారు సమాజానికి అవసరమయ్యే సేంద్రియ పద్ధతిలో మిద్దె తోటల పెనపకంపై అవగాహనా కార్యక్రమాలు ...
తెలంగాణ

యాసంగి వరి నారుమళ్లు పోసేందుకు ఇది సరైన సమయం

తెలంగాణాలో యాసంగి వరి సాగుకోసం నారుమళ్ళను నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ మధ్యలో పోసుకోవాలి. తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైనట్లయితే వరి నారుమడిలో చలి ...
మన వ్యవసాయం

భాస్వరం ఎరువును పంట విత్తే సమయంలోనే వేసుకోవాలి !

ఇది రబీ పంటలు విత్తే సమయం గనుక రైతులు పంటలు విత్తడంతో పాటు ఎరువుల వాడకంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భాస్వరం రసాయనిక ఎరువును విత్తే సమయంలో మాత్రమే వేసుకోవాలి. ...
చీడపీడల యాజమాన్యం

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పైర్లలో ఏయే చీడపీడలు ఆశిస్తాయి ? వాటిని ఎలా నివారించుకోవాలి ?

ప్రస్తుతం రైతులు సాగు చేసుకోదగిన రబీ పంటలు, సాగు చేస్తున్న వ్యవసాయ, ఉద్యాన పంటల్లో వివిధరకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ఆశించాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి, పత్తి, ...
ఆంధ్రప్రదేశ్

రబీ వరిలో అధిక దిగుబడికి రకాల ఎంపిక కీలకం !

మనదేశంలో పండించే ఆహార పంటల్లో వరి ప్రధానమైంది. ఖరీఫ్ కాలంతో పోల్చితే రబీ కాలంలో నిర్దిష్ట సాగునీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు ఉండటమే కాకుండా అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల అధిక ...
తెలంగాణ

పత్తికి మంచి ధర దక్కాలంటే…పత్తి దూది తీత, నిల్వలో పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలు

పత్తి దూది తీత, నిల్వలో పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలు పత్తిలో పూత వివిధ దశల్లో రావటం వల్ల పత్తిని కనీసం నాలుగైదు సార్లు తీయాల్సి వస్తుంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెల ...

Posts navigation