యంత్రపరికరాలు

మొక్కజొన్న గింజలు ఒలిచే యంత్ర పరికరాలు

మొక్కజొన్న ముఖ్యంగా రబీ కాలంలో సాగు చేస్తారు. అంతేకాకుండా ఇది ముఖ్యమైనటువంటి రబీ పంట. రబీలో సాగు చేయడంవల్ల దీని కోత కాలం వేసవిలో వస్తుంది. వేసవిలో రావడం వల్ల, అధిక ...
సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ వ్యవసాయం

మన పూర్వీకులు వ్యవసాయాన్నే వృత్తిగా నమ్ముకొని పశుసంపదను పెంచుకొని దాని ద్వారా వచ్చే సేంద్రియ పదార్ధాలను ఉపయోగించుకొని, భూసారాన్ని పెంచి వివిధ నాణ్యత గల పంటను పండించేవారు పెరుగుతున్న జనాభా అవసరాకు ...
పశుపోషణ

పశుగ్రాసాల సాగు చేసుకోవడం ఉపయోగదాయకం

పశుపోషణలో పశుగ్రాసాలు బహుప్రాముఖ్యత చెందినవి. పశుగ్రాసాలు పాడి పరిశ్రమకు పునాదులు.పశువు ఉత్పాదక సామర్థ్యం జన్యుపరంగా మేలైన జాతితోపాటు మేపుపై కూడా 60 శాతం ఆధారపడి ఉంటుంది. జన్యువేకాక, అధికపాల ఉత్పాదక శక్తి ...
మన వ్యవసాయం

సిరులు కురిపిస్తున్న కనకాంబరం సాగు

సాంప్రదాయకంగా సాగుచేస్తున్న విడిపూలలో కనకాంబరం విశిష్టమైనది. ఆకర్షణీయమైన రంగులతో తేలికగా, ఎక్కువ నిల్వ, శక్తి కలిగిన కనకాంబరం పూలను దక్షిణ భారత దేశంలో తమిళనాడు కర్ణాటక, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ...
తెలంగాణ సేద్యం

తోటకూర సాగు -యాజమాన్య పద్ధతులు

తెలంగాణలో సుమారుగా 12173 హెక్టార్లలో ఆకు కూర పంటలు  సాగవుతున్నాయి. సాలీన 1,21,730 టన్నుల దిగుబడి భిస్తున్నది. భారతీయ భోజనంలో ఏ ప్రాంతం వారైనా అత్యధిక పోషక విలువలు  కలిగిన తోటకూరను ...
Acharya NG Ranga
వార్తలు

ఏరువాకకు స్ఫూర్తి,నేటి తరానికి మార్గ దర్శి, రైతు నేత రంగయ్య తాత, రైతుసాథికారతకు ప్రతీక…

రైతుబంధు….పద్మవిభూపణ్…..జీవితాంతం వరకు అలుపేరుగని ఉద్యమాలతో రైతుల వెన్నంటి ఉన్న ఆచార్య ఎన్జీ రంగా జన్మదినం నేడు….. ఏరువాకను జోరువాకగా మార్చి..రైతుల జీవితాలలో వెలుగులు నింపేందుకు చట్టసభల లోపల, వెలుపల అలుపెరుగని పోరాటాలు, ...
వార్తలు

పత్తి కొనగోళ్ళ పై జిల్లాకో కాల్ సెంటర్..తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి..సింగిరెడ్డి..

తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలుకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు మంత్రుల నివాస సముదాయంలో అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం జరిపారు. రైతుల ఫిర్యాదు, సూచలను, సలహాలు స్వీకరించి ...

Posts navigation