పాలవెల్లువ

ప్రపంచ పాల దినోత్సవం -2021 పై ప్రత్యేక కథనం..

ఈరోజు ప్రపంచ మానవాళిని కోవిడ్ -19 పట్టి పీడిస్తున్నది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ స్తంభించిపోయింది, ప్రజలు స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి వున్నది కావున ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ పాల ...
ఉద్యానశోభ

పంట మార్పిడి విధానం పాటించి అధిక లాభాలు ఆర్జిస్తున్నయువరైతు..

తక్కువ కాలంలో మంచి దిగుబడులు, అధిక ఆదాయాన్నిచ్చే పంటలు సాగు చేయడంతో పాటు పంట మార్పిడి విధానం పాటించి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు రామన్నగూడేనికి చెందిన బండి వెంకటకృష్ణ ఎంసీఏ చదివిన ...
మన వ్యవసాయం

పెరటి కోళ్ల పెంపకంతో అధికాదాయం..

ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు అధికాదాయంతో పాటు అనుబంధ రంగాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరముంది. మన దేశంలోని వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోళ్ల పరిశ్రమ వాటా 12 శాతం వరకు ఉంటుంది. ...
Blackgram Health Benefits
మన వ్యవసాయం

రైజోబియం కల్చర్ తో విత్తనశుద్ధి..

రైజోబియం బాక్టీరియా జాతికి చెందినది. ఇది మొక్క వేర్ల బొడిపెలలో ఉంటూ కావాల్సిన నత్రజనిని అందిస్తూ జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. పప్పు జాతి పంటలైన కంది, పెసర, మినుముతో పాటు వేరుశనగ, ...
యంత్రపరికరాలు

డ్రమ్ సీడర్ తో వరి విత్తు పద్ధతి..

డ్రమ్ సీడర్ తో విత్తు పద్ధతి : తెలంగాణలో వాతావరణంలో వస్తున్న మార్పుల మూలంగా వర్షాలు సకాలంలో కురవక, నార్లు పోయడం మరియు నాట్లు వేయడం ఆలస్యం అవడం వల్ల వరి ...
ఉద్యానశోభ

జీవన ఎరువుల వాడకం వలన అధిక ప్రయోజనాలు..

సేంద్రియ వ్యవసాయం చేపట్టే రైతులు రసాయన ఎరువులకు బదులుగా జీవన ఎరువులను వినియోగించి అధిక ప్రయోజనాలు పొందవచ్చు. సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు వాడితే భూమికి సత్తువ చేకూరుతుంది. భూమిలో ...
పశుపోషణ

పశువుల ఆరోగ్య పరిరక్షణలో పరాన్నజీవుల నివారణ..

పశువుల ఆరోగ్య పరిరక్షణలో పరాన్నజీవుల నివారణ ముఖ్యమైన అంశమని దూడల్లో ఇవి ప్రాణాంతకంగా మారుతాయి. అవి రెండు రకాలు బాహ్య పరాన్నజీవులు: పశువులను రోజూ నీటితో కడిగితే వీటి బెడద తగ్గుతుంది. ...
ఉద్యానశోభ

హైడెన్సిటీ విధానంలో తైవాన్ జామ సాగు.. అధిక లాభాలు

ఓ యువరైతుకు డైయిరీ రంగంలో నష్టాలు ఎదురయ్యాయి. అయినా కుంగిపోలేదు. సేద్యంలోనే రాణించాలని నిర్ణయించుకున్నాడు మిత్రుడి సలహాతో హైడెన్సిటీ పద్ధతిలో జామ తోటల సాగు చేపట్టాడు. శ్రమకు కాస్త నైపుణ్యతను జోడిస్తే ...
మన వ్యవసాయం

అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవం – 2021 సందర్భంగా ప్రత్యేక కథనం..

ప్రపంచమంతా 2021 సంవత్సరంలో నాల్గవ ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని విపత్కర పరిస్థితుల్లో జరుపుకుంటుంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి వివిధ దేశాలను పట్టిపీడిస్తున్న సమయం ఇది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ ...
ఉద్యానశోభ

కోతల అనంతరం పొలాన్ని కాల్చడం వల్ల కలిగే ప్రమాదాలు..

యాసంగి వరి కోతలు ముగిసి, ధాన్యం విక్రయం చివరి దశకు వచ్చిన నేపథ్యంలో రైతులు వానాకాలం పంటకు పొలాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పొలాల్లోని పశుగ్రాసాన్ని ఇతర ...

Posts navigation