వార్తలు
పత్తి కొనగోళ్ళ పై జిల్లాకో కాల్ సెంటర్..తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి..సింగిరెడ్డి..
తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలుకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు మంత్రుల నివాస సముదాయంలో అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం జరిపారు. రైతుల ఫిర్యాదు, సూచలను, సలహాలు స్వీకరించి ...