ఉద్యానశోభ

తీగ జాతి కూరగాయల్లో ఆశింతే తెగుళ్ళు

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20,041 హెక్టార్లలో 3,00,615 టన్నుల దిగుబడితో పందిరి కూరగాయలను సాగుచేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, సొర మరియు బూడిద గుమ్మడి ముఖ్యమైనవి. ...
ఉద్యానశోభ

ఉద్యాన పంటల్ని నష్టపరుస్తున్న నత్తలు వాటి నివారణా చర్యలు

నత్త అనేది గ్యాస్ట్రోపొడ తరగతికి చెందిన మొలస్కా జీవి దీని శరీరం మెత్తగా ఒక కవచం లాంటి షీల్‌ (కర్పరం) కలిగి ఉంటుంది. ఇవి తడిగా మరియు చిత్తడి నేలల్లో ఎక్కువగా ...
ఆంధ్రప్రదేశ్

బయోఎంజైమ్ల స్థిరీకరణతో మట్టిలో నిల్వ నాణ్యతను పెంపొందించడం పరిచయం

ఈనాటి వ్యవసాయంలో మట్టి ఉత్పాదకతను మెరుగు పరచడం ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా రసాయన ఎరువులపై ఆధారపడకుండా, ప్రకృతి ఆధారిత పద్ధతుల్ని అవలంభించడం ద్వారా మట్టిని పరిరక్షించడం అవసరం. ఈ క్రమంలో ...
ఆంధ్రప్రదేశ్

జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకము

బ్రూసెల్లోసిస్‌ వ్యాధిని నిర్మూలిద్దా`ఆర్ధిక ప్రగతిని సాధిద్దాం పశువుల నుండి మనుషులకు సోకే స్వభావం ఉన్న వ్యాధుల్లో బ్రూసెల్లోసిస్‌ అతి ప్రమాదకరమైనది. ‘‘బ్రూసెల్లా అబార్టస్‌’’ అనే బాక్టీరియా వల్ల పశువుల్లో సోకే ఈ ...
ఆంధ్రప్రదేశ్

జీడిమామిడి పూత, కోత దశలో సస్యరక్షణ

ఆసియా ఖండంలో, భారత దేశం జీడి మామిడి 10.34 లక్షల హెక్టార్ల విస్తీర్ణం మరియు 6.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడిగింజల ఉత్పత్తి కలిగి ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. భారత ...
ఆంధ్రప్రదేశ్

గుర్రపు డెక్కతో సేంద్రీయ ఎరువు తయారీ

గుర్రపు డెక్క నీటిలో పెరిగే కలుపు మొక్క ఇటీవల కాలంలో ఈ కలుపు మొక్క చాలా వరకు చెరువులు, పంట కాలువలు మరియు వేగంగా ప్రవహించని నీటిలో ఎక్కువగా కనిపిస్తుంది. దక్షిణ ...
అంతర్జాతీయం

మిరప నల్ల తామర పురుగుపై విస్తృత శ్రేణి ప్రచారం…క్యాబి ద్వారా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందజేసే ప్రయత్నం

క్యాబి (CABI) అనేది అంతర్జాతీయ లాభాపేక్ష లేని సంస్థ. జ్ఞానం, విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా క్యాబి పేదరికం, ఆకలి, విద్య, సమానత్వం, స్థిరత్వం, వాతావరణ మార్పు, జీవవైవిధ్యం వంటి ప్రపంచ సమస్యలను ...
ఉద్యానశోభ

డ్రాగన్ ఫ్రూట్‌ సాగులో యువ రైతుల విజయగాథ

అనకాపల్లి  జిల్లా చీడికాడ మండలం జైతవరం గ్రామానికి చెందిన బొడ్డకాయల గణేష్‌, సిరికి వంశీ యువకులు బి.కాం కంపుటర్స్ చదువుకున్నారు. వీరికి వ్యవసాయంలో ఉన్న ఆసక్తితో వరి, చెరకు, కూరగాయల వంటి ...
చీడపీడల యాజమాన్యం

కందిలో వెర్రి, ఎండు తెగుళ్ల సమస్య – నివారణ

కంది పంట ఖరీఫ్ లో అధిక విస్తీర్ణంలో, రబీలో కూడా కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు .  ఈ పంట విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో క్రమేపి పెరుగుతోంది. కంది పంట ఎక్కువ ...
ఆంధ్రప్రదేశ్

శనగ పంటలో ఎండు తెగులు, వేరుకుళ్లు ప్రధాన సమస్య

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో రబీ కాలంలో పండించే అపరాలలో శనగ ప్రధానమైంది. ఇది శీతకాలంలో కేవలం మంచుతో పెరిగే పంట. ఈ పంటను ఎక్కువగా గుంటూరు, ప్రకాశం,  కర్నూలు జిల్లాల్లో పండిస్తున్నారు. ఈ ...

Posts navigation