తెలంగాణ

అమినోఆమ్లాలు- ప్రకృతివ్యవసాయపద్ధతులు.

50సంవత్సరాలక్రితంరైతుపండించుటకువిత్తనాలనుస్వయంగాలేదాతోటిరైతులనుండిసేకరించేవాడు. పశువులఎరువు, పాటిమట్టి, చెరువుమట్టి, గొర్రెలపెంట, పందిపెంటఎరువులుగాఉపయోగించేవాడు. పురుగులులేవు, పురుగులమందులులేవు.. కూలీగాధ్యాన్యంఇచ్చేవాడు. మిగిలినపంటరేటువచ్చినప్పుడుఅమ్ముకొనేవాడు. పెట్టుబడితక్కువ, అప్పులులేవు, పంటపండకపోతేచాకిరిమాత్రంనష్టపోయేవాడు. జనాభాపెరుగుదలకుఅనుగుణంగాపంటలదిగుబడులుపెంచాల్సివచ్చింది. అదేహరితవిప్లవం, అధికదిగుబడులనిచ్చేవంగడాలువచ్చాయి. రసాయనికఎరువులొచ్చాయి. పురుగుమందులొచ్చాయి. పెట్టుబడులుపెరిగాయి. కూలీరేట్లుపెరిగాయి. రైతుఅప్పులపాలయ్యాడు. గిట్టుబాటుధరలేదు. అప్పులుతీర్చలేకఆత్మహత్యలకుపాల్పడ్డాడు. ...
ఆంధ్రప్రదేశ్

అధిక ధర కోసం మిరప నాణ్యత పెంచటంలో కోత, కోతానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తెలంగాణ రాష్ట్రంలో పండించే వాణిజ్య పంటలలో మిరప ముఖ్యమైనది. సుమారు 1.11  హెక్టర్లలక్షల విస్తీర్ణంలో సాగు చేస్తూ, సుమారు 5.73 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని రైతులు సాధించడం జరుగుతుంది. పండించిన ...
ఆంధ్రప్రదేశ్

కేరళలో 64 క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయ ప్రారంభానికి సిద్ధం

కేరళ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ప్రసాద్ గారిని కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె అచ్చెన్నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సాగు విధానం నచ్చి ...
ఉద్యానశోభ

ఆయిల్ పాం రైతులకు శుభవార్త – మంత్రి తుమ్మల

ఆయిల్ పాం రైతులకు మంచిరోజులు వచ్చాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ. 21000 చేరిందని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రూ. 8,500 పెరిగిందని ...
ఈ నెల పంట

అరటిలో ఎరువులు మరియు సూక్ష్మ పోషకాల యాజమాన్యం

అరటి సాగులో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్తానంలో వుంది. అరటి సాగులో అత్యంత ముఖ్యమైనది ఎరువులు మరియు సూక్ష్మ పోషకాల యాజమాన్యం. అరటి పంటలో ఎరువులను దేని ఆధారంగా వేస్తె అత్యంత ...
ఈ నెల పంట

పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయ పంటల్లో నివారణ చర్యలు మరియు జాగ్రత్తలు

  వాతావరణ మార్పులు మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తికి గణనీయమైన సవాళ్లుగా మారాయి.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాలలో, వేసవి ఉష్ణోగ్రతలు తరచుగా  35°C-40°C వరకు నమోదు అయ్యే ...
ఈ నెల పంట

మామిడి పూత దశలో చీడల నివారణ మరియు సూక్ష్మ పోషక లోపాల నివారణ

భారత దేశంలో పండ్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. పండ్ల తోటల్లో మామిడి పంట ప్రధానమైనది. ప్రస్తుతం భారతదేశంలో మామిడి 2,339 మిలియన్ హెక్టార్లో 29,336 మిలియన్ టన్నుల ఉత్పత్తిలో సాగు ...
ఉద్యానశోభ

కూరగాయల పంటలో మల్చింగ్ తో పాటు బహుళ ప్రయోజన యంత్రం ద్వార కలుపు నియంత్రణ, నీటి సంరక్షణ మరియు అధిక ఉత్పాదకత పెంచుట

కూరగాయల పంట సాగు మానవ పోషణకు ముఖ్యమైనది. కొందరికి ఇది ఔషధంగా, ఆర్థికంగా మరియు మరింత ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ప్రస్తుతం, నేల తేమను సంరక్షించడానికి, కలుపు మొక్కలను మరియు నేల ...
ఆంధ్రప్రదేశ్

వేరుశెనగ తవ్వే యంత్రం (డిగ్గర్)

నూనెగింజల పంటలలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట వేరుశెనగ. ఇది ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లో 8.23 లక్షలహెక్టార్లు తెలంగాణ లో 1.37 లక్షల హెక్టర్స ల విస్తీర్ణంలో సాగవుతున్నది. ఆంధ్రప్రదేశ్ కర్నూల్, ...
చీడపీడల యాజమాన్యం

యాసంగి వరిలో కాండం తొలిచే పురుగు మరియు ఉల్లికోడు – సమగ్ర యాజమాన్యం

తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే ప్రధానమైన ఆహార పంటల్లో వరి ముఖ్యమైనది. ఏటా యాసంగిలో వేసిన వరి పైర్లలో కాండం తొలిచే పురుగు/ మొగి పురుగు మరియు ఉల్లికోడు / గొట్టపు ...

Posts navigation