సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ సేద్యం ఆరోగ్యానికి ఎంతో మేలు..

ప్రజలు కరోనా వచ్చాక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. సేంద్రియ, ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తుల వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. ఆర్మూర్ కు చెందిన రైతు ఐదెకరాల్లో సేంద్రియ సేద్యం ...
సేంద్రియ వ్యవసాయం

ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రకృతి సేద్యం

ప్రకృతి సేద్యం ఆరోగ్యవంతమైన సమాజానికి సరైన మార్గమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఆరోగ్యంపట్ల ప్రతి ఒక్కరిలోనూ స్పృహ ఏర్పడింది. దీంతో చాలామంది సహజ సిద్దమైన సాగు వైపు దృష్టి ...
సేంద్రియ వ్యవసాయం

యువ మహిళా రైతు రజిత సేద్యం..స్ఫూర్తిదాయకం

ఎకరం పొలమే ఉన్న రైతు పొలంలో ఎంత పంట పండిస్తే మాత్రం ఏమంత సంతోషం కలుగుతుంది.. అని ఎవరైనా అనుకుంటూ ఉంటే వారు నిస్సందేహంగా పప్పులో కాలేసినట్లనంటున్నారు. యువ మహిళా రైతు ...
సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ పద్ధతిలో 3.5 ఎకరాల్లో 15 రకాల పండ్ల చెట్ల అటవీ..

3.5 ఎకరాల్లో ఆదాయాన్ని ఇచ్చే 15 రకాల పండ్ల చెట్ల అడవిని సృష్టించిన గుంటూరు జిల్లాకు చెందిన నాగేశ్వరరావు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ రసాయన మందులు వాడకుండా పాలేకర్ విధానంలో 2 ...
సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ పద్ధతిలో ఆవాల సాగు..

మన దేశంలో ప్రధాన నూనెగింజ పంట అయిన ఆవాలు ధర ఈసారి రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఆవాలు కొన్ని నగరాల్లో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ రేటుకు అమ్ముడవుతున్నాయి. ...
సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ సేద్యం చేస్తూ లాభాలు గడిస్తున్న 70 ఏళ్ల మహిళా రైతు..

ఏడుపదుల వయస్సులోనూ ఆమె సాగులో దూసుకెళ్తున్నారు. వ్యవసాయ రంగాల్లో అనేక మార్పులు వచ్చినా సేంద్రియ ఎరువులతో పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఎకరా పొలంలో సొంతంగా సేంద్రియ ఎరువులతో పలు ...
సేంద్రియ వ్యవసాయం

ప్రకృతి వ్యవసాయంలో కీటక నాశనుల తయారీ..

వ్యవసాయానికి ద్రవ జీవామృతం, బీజామృతం, ఘన జీవామృతం వంటి సేంద్రియ ఎరువులు వంటివి విత్తన శుద్ధి రసాయనం, నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కీటక నాశనులు తయారు చేసుకోవాలి. ప్రకృతి వ్యవసాయంలో ...
సేంద్రియ వ్యవసాయం

ప్రకృతి వ్యవసాయం చేయు విధానం..

రసాయన ఎరువులు, పురుగుల మందులు, కలుపు మందులు అవసరం లేకుండా ఒక్క దేశీ ఆవుతో 30 ఎకరాల భూమిని సాగుచేయవచ్చు అనేది పాలేకర్ పద్ధతి. పాలేకర్ వ్యవసాయ విధానంలో 4 చక్రాలుంటాయి. ...
సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ వ్యవసాయం

మన పూర్వీకులు వ్యవసాయాన్నే వృత్తిగా నమ్ముకొని పశుసంపదను పెంచుకొని దాని ద్వారా వచ్చే సేంద్రియ పదార్ధాలను ఉపయోగించుకొని, భూసారాన్ని పెంచి వివిధ నాణ్యత గల పంటను పండించేవారు పెరుగుతున్న జనాభా అవసరాకు ...

Posts navigation