తెలంగాణవార్తలువ్యవసాయ పంటలుసేంద్రియ వ్యవసాయం

అమినోఆమ్లాలు- ప్రకృతివ్యవసాయపద్ధతులు.

0

50సంవత్సరాలక్రితంరైతుపండించుటకువిత్తనాలనుస్వయంగాలేదాతోటిరైతులనుండిసేకరించేవాడు. పశువులఎరువు, పాటిమట్టి, చెరువుమట్టి, గొర్రెలపెంట, పందిపెంటఎరువులుగాఉపయోగించేవాడు. పురుగులులేవు, పురుగులమందులులేవు.. కూలీగాధ్యాన్యంఇచ్చేవాడు. మిగిలినపంటరేటువచ్చినప్పుడుఅమ్ముకొనేవాడు. పెట్టుబడితక్కువ, అప్పులులేవు, పంటపండకపోతేచాకిరిమాత్రంనష్టపోయేవాడు.

జనాభాపెరుగుదలకుఅనుగుణంగాపంటలదిగుబడులుపెంచాల్సివచ్చింది. అదేహరితవిప్లవం, అధికదిగుబడులనిచ్చేవంగడాలువచ్చాయి. రసాయనికఎరువులొచ్చాయి. పురుగుమందులొచ్చాయి. పెట్టుబడులుపెరిగాయి. కూలీరేట్లుపెరిగాయి. రైతుఅప్పులపాలయ్యాడు. గిట్టుబాటుధరలేదు. అప్పులుతీర్చలేకఆత్మహత్యలకుపాల్పడ్డాడు.

రసాయనికఎరువులు, పురుగుమందులువిచక్షణారహితంగావాడటంవలనపర్యావరణకలుషితంఅయింది. నేలసమతుల్యతదెబ్బతిన్నది. నేలలోసేంద్రియపదార్థంతగ్గిపోయింది. అనంతకోటిసూక్ష్మజీవులుఅంతరించాయి. వానపాములుకనిపించడంలేదు. భూమినిస్సారమైంది. అధికమొత్తంలోఎరువులనుఉపయోగించినదిగుబడులుపెరగడంలేదు.

మనపంటలలోఎరువులు,పురుగుమందులఅవశేషాలవలనఏదేశమూకొనుగోలుకుముందుకురావటంలేదు. ఉపయోగించినపురుగుమందులలోసగంపైగామనశరీరంలోకిచేరుతుంది. చంటిపాపలకిచ్చేతల్లిపాలలోకూడావిషంఉన్నది. వాస్తవంఇది. ఫలితంగామానవాళిఅనేకవింతప్రాణాంతకరోగాలకుగురిఅవుతున్నది. ఈపరిస్థితుల్లోభారతదేశంతోపాటుఅనేకదేశాలురసాయనికఎరువులు, పురుగుమందులుఉపయోగించనివ్యవసాయం “సేంద్రీయవ్యవసాయం” వైపుమొగ్గుతున్నాయి.

స్థానికవనరులతో, తక్కువపెట్టుబడితో, అధికదిగుబడులుపొందుతూ, పర్యావరణాన్నిపరిరక్షించుతూ, ఆరోగ్యకరమైనపంటలుపండించడమేప్రకృతివ్యవసాయం.

ప్రకృతివ్యవసాయములోపైర్లుఆరోగ్యముగాపెరుగుటకు, అధికదిగుబడులకుసహజవనరులనుండిఅమినోఆమ్లములనుతయారుచేసిపంటలపైపిచికారిచేయవచ్చును.

కోడిగ్రుడ్డు – నిమ్మరసముఅమినోఆమ్లము:కావలసినవి: కోడిగ్రుడ్డు 10, వెడల్పుముతిగాలప్లాస్టిక్పాత్ర, నిమ్మకాయలుసుమారు 50, బెల్లంపావుకిలో, నీరు 250మి.లీటర్లు.

తయారుచేయువిధానము: ప్లాస్టిక్పాత్రలోగ్రుడ్లనుఉంచిఅవిమునుగువరకునిమ్మరసంపోసిమూతపెట్టాలి. ఒకటి, రెండుగంటలలోగుడ్లసొనబయటకు, నిమ్మరసముగ్రుడ్లలోనికివెళ్ళుటగమనించవచ్చును. రోజులుగడిచినకొలదినిమ్మరసముతగ్గుచున్నచోగుడ్లపైనిమ్మరసముపోయాలి. రోజుకొకసారిప్లాస్టిక్పాత్రపైమూతనుతొలిగించాలి. 10  రోజులలోగుడ్లుపూర్తిగానిమ్మరసములోకరుగుతాయి. ద్రావణమునుపూర్తిగాపిసికివడపోయాలి. 250 గ్రాములబెల్లమునుపావులీటరునీటిలోకలిరిగించిఈద్రావణమునకుకలపాలి. 7 రోజులలోఅమినోఆమ్లముతయారవుతుంది. గాలితగలకుండావుంచినఇదిరెండునెలలువరకునిలువఉంటుంది. 200 మి. లీటర్లద్రావణమును 100 లీటర్లనీటిలోకలిపిఅన్నిరకములవైర్లపైపిచికారిచేయవచ్చును. నారుపైపిచికారిచేసినచోవారమురోజులముందేనారునాటువేయుటకుపెరుగుతుంది. పైర్లపైవిత్తిన 20 రోజులతరువాతపూతదశకుముందురెండుసార్లుపిచికారిచేసినపైరుఆరోగ్యముగాపెరుగుటయేకాక 15-25% అధికదిగుబడివస్తుంది. పంచగవ్యము, జీవామృతము, అమృతజలముతోకలిపిపిచికారిచేసినఒకఎకరమునకు 100 మి. లీటర్లుద్రావణముసరిపోతుంది. రసముపీల్చుపురుగులనునివారిస్తుంది.

చేప, బెల్లముఅమినోఆమ్లము :కావలసినవి: చేపవ్యర్ధములులేకచేపలు 1 కిలో, బెల్లము 1 కిలో, నీరు 1 లీటరు, మట్టికుండ

తయారుచేయువిధానము: బెల్లమునునీటిలోకరిగించాలి. చేపలనుచిన్నచిన్నముక్కలుచేసిబెల్లంద్రావణములోవేసిగట్టిగమూతబిగించాలి. రోజుకలియబెట్టాలి.

10-15 రోజులుఊరబెట్టాలి. చెడువాసనపోయి, మంచివాసనవచ్చినతరువాతద్రావణమునువడపోయాలి. రెండునెలలవరకునిలువవుంటుంది. 200మి.లీటర్లు, 100 లీటర్లునీటిలోకలిపిఒకఒకరమునకుపిచికారిచేయాలి. పంటకాలములోరెండుపర్యాయములుపిచికారిచేయాలి. పంటఆరోగ్యగముగాపెరుగుటయేకాకఅధికదిగుబడులనిస్తుంది.

కునపజలం:కావలసినవి: మాంసం 1 కిలో, మంచినీరు 5 లీటర్లుపచ్చిమినప్పప్పుపిండి 250 గ్రాములు, నువ్వులు 250 గ్రాములు, నల్లబెల్లం 250 గ్రాములు, ఆవుపాలులీటరు, ఆవునెయ్యిలేకనువ్వులనూనె 50 గ్రాములు.

విదానము: కిలోమాంసమును5లీటర్లనీటిలోవేసిసన్ననిమంటపైసగంకషాయంఅయ్యేవరకుఉడికించాలి. 2 గంటలుచల్లార్చి, పలుచనిగుడ్డతోవడపోయాలి.

ఈద్రావణాన్నిపాత్రలోపోసిసన్ననిమంటపైమరిగించాలి. పొంగువచ్చినతరువాతమినపపిండి, దంచిననువ్వులు, బెల్లంవేసికలియబెడుతూకాచాలి. పొంగురాగానేపాత్రనుదించి, చల్లార్చి, మట్టికుండలోపోయాలి. అందులోఆవుపాలుపోసి, కుండపైనమూకుడుపెట్టిగట్టిగుడ్డతోవాసెనకట్టిపెంటపోగుకిందలేకమట్టిగుంటలోపాతిపెట్టాలి. 11వరోజునబయటకుతీసి, ద్రవణాన్నివడవోయాలి.

ఈద్రావణాన్నివేరొకకుండలోపోసి, దానికినెయ్యిలేకనూనెకలిపి, పాత్రపైమూకుడుఉంచి, ఒకప్లాస్టిక్కాగితంలోఉంచి, గట్టిగాతాడుతోబంధించిపదిరోజులుచీకటిగదిలోఉంచాలి. 11వరోజునుండిఈద్రావణాన్నిఉపయోగించవచ్చును.

మూడులీటర్లద్రావణంతయారౌతుంది. 100 లీటర్లనీటితోకలిపిఏపైరుమీదనైనాపిచికారిచేయవచ్చును. బలమైనఔషధము. 20% దిగుబడిపెంచుతుంది. పంటకాలంలోరెండుసార్లుపిచికారిచేయవచ్చును.

టానిక్:గింజబరువుపెరుగుటకు, అధికదిగుబడికి, నాణ్యతపెరుగుటకుఉపయోగపడుతుంది.

కావలసినవి: నువ్వులు 100 గ్రాములు, గోధుమలు 100 గ్రాములు, పెసలు. 100 గ్రాములు, బొబ్బర్లు 100 గ్రాములు, ఉలవలు 100 గ్రాములు, మినుములు 100 గ్రాములు, కందులు 100 గ్రాములు, శనగలు 100 గ్రాములు.

తయారుచేయువిధానము: ముందుగనువ్వులుఒకపాత్రలోపోసి 12 గంటలునానపెట్టాలి. మిగిలిన 6 రకములగింజలనుకలపాలి. తగినంతనీరుపోసి 12 గంటలునానపెట్టాలి. ఈగింజలనుమొక్కకట్టాలి. బాగామొలకలువచ్చువరకుఉంచాలి. ఈమొక్కలనుమెత్తగారుబ్బాలి. రుబ్బినపిండిన 10 లీటర్లఆవుమూత్రములో 24 గంటలుఊరబోయాలి. రెండుపర్యాయములుకలపాలి. ఈటానిక్ను 100 లీటర్లనీటిలోకలిపిఒకఎకరముపైరుపూతదశలోపిచికారిచేయాలి.

విత్తనశుద్ధి :విత్తనశుద్దితోబ్యాక్టీరియా, ఫంగస్, వైరస్తెగులునుండిపంటలనుఅతితక్కువఖర్చుతోకాపాడవచ్చును.

ఆవుమూత్రము :ఒకలీటరుఆవుమూత్రము, 10 లీటర్లనీటితోకలిపినద్రావణమునువిత్తనముపైచల్లిపదునుచేసినీడలో 4 గంటలుఆరబెట్టివిత్తుకోవాలి.

అమృతజలము:అమృతజలంగాని, పంచగవ్యముకానితగినంతవిత్తనములపైచల్లిపదునుచేసి, నీడలోఆరబెట్టివిత్తుకోవాలి.

బీజామృతము:

కావలసినవి: ఆవుపేడ 5 కిలోలు, మూత్రము 5 లీటర్లు, సున్నం 50 గ్రాములు, పిడికెడుగట్టుమట్టి, 20 లీటర్లనీరు.

20 లీటర్లనీటిలో 5 కిలోలఆవుపేడనుగుడ్డలోమూటకట్టివేలాడదీయాలి. ఇందులో 5 లీటర్లగోమూత్రంసున్నం 50 గ్రాములుకలిపి 10 గంటలుఊరనివ్వాలి. మధ్యలోరెండుపర్యాయములుకలపాలి. బీజామృతమునువిత్తనముపైచల్లి, నీడలోఅరబెట్టివిత్తుకోవాలి. వరి, మినప, కూరగాయనార్లు, చెరుకుముచ్చెలు, పసుపుమొదలగువాటినిబీజామృతములోముంచిఉపయోగించాలి.

విత్తనశుద్ధివలనబాగుగామొలకెత్తుతుంది. విత్తనమునుండిసంక్రమించువ్యాధులనునియంత్రిస్తుంది.

ఎన్. చరిత, ఎ. సాయికిషోర్, బి. దీపక్రెడ్డి, డి. స్రవంతి, కె. నాగాంజలిమరియుజె. హేమంతకుమార్, వ్యవసాయకళాశాల, అశ్వరావుపేట.

Leave Your Comments

అధిక ధర కోసం మిరప నాణ్యత పెంచటంలో కోత, కోతానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Previous article

You may also like