ఆంధ్రప్రదేశ్

పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే వరి

పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే వరి పొలంలో 20-25 ఏళ్లుగా భూమి లోపలి మట్టి, భూమిపై మట్టిని ఎరువుగా, పురుగుమందుగా వాడుతున్నాను. వీటితో పాటు జనుము, జీలుగ కలియదున్నటం. ఆ ...
ఆంధ్రప్రదేశ్

సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయ కీటకాలను నివారించడంలో  “వేప యొక్క పాత్ర”

              వ్యవసాయ కీటకాల నియంత్రణలో వేపతో కూడిన పురుగుమందులు కీలక పాత్ర పోషించడం వల్ల అవి విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. సింథటిక్ పురుగుమందుల వాడకం ...
తెలంగాణ

ఫర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువు : వ్యవసాయంలో నూతన ఒరవడి

  ఫర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువు : సేంద్రీయ వ్యవసాయంలో ఒక విప్లవం – తయారీ, ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు. సేంద్రీయ వ్యవసాయానికి ప్రాణం పోసే ఫర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువు : సమగ్ర ...
తెలంగాణ

విత్తన నాణ్యతా ప్రమాణాలు

వ్యవసాయంలో ప్రధానమైన అంశము విత్తనం. అధిక దిగుబడి కోసం నాణ్యమైన విత్తనాలను సేకరించుకోవాలి. విత్తనం నాణ్యమైనది వాడటం ద్వారా ఆర్యోగ్యవంతమైన పంటను తద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు. రైతులు రోగకారక సిలీంద్ర ...
తెలంగాణ

అమినోఆమ్లాలు- ప్రకృతివ్యవసాయపద్ధతులు.

50సంవత్సరాలక్రితంరైతుపండించుటకువిత్తనాలనుస్వయంగాలేదాతోటిరైతులనుండిసేకరించేవాడు. పశువులఎరువు, పాటిమట్టి, చెరువుమట్టి, గొర్రెలపెంట, పందిపెంటఎరువులుగాఉపయోగించేవాడు. పురుగులులేవు, పురుగులమందులులేవు.. కూలీగాధ్యాన్యంఇచ్చేవాడు. మిగిలినపంటరేటువచ్చినప్పుడుఅమ్ముకొనేవాడు. పెట్టుబడితక్కువ, అప్పులులేవు, పంటపండకపోతేచాకిరిమాత్రంనష్టపోయేవాడు. జనాభాపెరుగుదలకుఅనుగుణంగాపంటలదిగుబడులుపెంచాల్సివచ్చింది. అదేహరితవిప్లవం, అధికదిగుబడులనిచ్చేవంగడాలువచ్చాయి. రసాయనికఎరువులొచ్చాయి. పురుగుమందులొచ్చాయి. పెట్టుబడులుపెరిగాయి. కూలీరేట్లుపెరిగాయి. రైతుఅప్పులపాలయ్యాడు. గిట్టుబాటుధరలేదు. అప్పులుతీర్చలేకఆత్మహత్యలకుపాల్పడ్డాడు. ...
ఆంధ్రప్రదేశ్

కేరళలో 64 క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయ ప్రారంభానికి సిద్ధం

కేరళ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ప్రసాద్ గారిని కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె అచ్చెన్నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సాగు విధానం నచ్చి ...
అంతర్జాతీయం

ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం

ప్రకృతి వ్యవసాయంపై రైతు సాధికార సంస్థతో కలిసి పనిచేసేందుకు త్వరలో ఒప్పందం సాగు, ఉత్పత్తి, సాకేంతికత, మార్కెటింగ్ వంటి అంశాల్లో సాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రమోట్ చేస్తోంది. ...
ఆంధ్రప్రదేశ్

గుర్రపు డెక్కతో సేంద్రీయ ఎరువు తయారీ

గుర్రపు డెక్క నీటిలో పెరిగే కలుపు మొక్క ఇటీవల కాలంలో ఈ కలుపు మొక్క చాలా వరకు చెరువులు, పంట కాలువలు మరియు వేగంగా ప్రవహించని నీటిలో ఎక్కువగా కనిపిస్తుంది. దక్షిణ ...
ఉద్యానశోభ

మిద్దె తోటల పెంపకదారులకు తగిన సహకారం అందిస్తాం… వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే మిద్దె తోటల పెంపకం ద్వారా CTG (సిటీ అఫ్ టెర్రస్ గార్డెనింగ్) గ్రూప్ వారు సమాజానికి అవసరమయ్యే సేంద్రియ పద్ధతిలో మిద్దె తోటల పెనపకంపై అవగాహనా కార్యక్రమాలు ...
ఆంధ్రా వ్యవసాయం

అధిక రసాయన ఎరువులతో అనర్థాలు సేంద్రియ ఎరువులతో నేలకు జవజీవాలు

అధిక పంట దిగుబడులు పండించడంలో రైతులకు రసాయన ఎరువులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి స్వయంసంవృద్ధి సాధించి, ఇతరులకు ఎగుమతి చేసే స్థాయికి మనం నేడు ...

Posts navigation