ఈ నెల పంట

జులై మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన సేద్యపు పనులు

మామిడి :- తోట మరియు పాదుల్లో కలుపు లేకుండా చూడాలి. వర్షాధార తోటల్లో పాదులకు మర్చింగ్ చేసి వర్షపు నీటిని పొదుపు చేసుకోవాలి. వర్షాలు పడినా, పడకపోయినా మామిడి చెట్లు ఈ ...
ఉద్యానశోభ

అరటితోటలో అంతరపంటలు సాగు..మెరుగైన దిగుబడులు

అరటి తోటలో అంతర పంటలు సాగుచేస్తూ మెరుగైన దిగుబడులు సాధించవచ్చు. ఏన్కూరు మండలం కు చెందిన యువరైతు యాళ్ల కళ్యాణ్ బిందు తుంపర్ల సేద్యం విధానంలో ఏటా పంటమార్పిడి చేస్తూ ఆదాయానికి ...
ఉద్యానశోభ

మిద్దెతోట పెంపకంలో ఆదర్శంగా నిలిచిన గృహిణి..

లక్ష్మీ అనే గృహిణి సొంతూరు ప్రకాశం జిల్లా తన భర్త ఉద్యోగరీత్యా 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చిన ఇక్కడే స్థిరపడ్డారు. పిల్లలూ పెద్దవారు కావడం భర్త ఉద్యోగ రీత్యా ...
ఉద్యానశోభ

పంట మార్పిడి విధానం పాటించి అధిక లాభాలు ఆర్జిస్తున్నయువరైతు..

తక్కువ కాలంలో మంచి దిగుబడులు, అధిక ఆదాయాన్నిచ్చే పంటలు సాగు చేయడంతో పాటు పంట మార్పిడి విధానం పాటించి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు రామన్నగూడేనికి చెందిన బండి వెంకటకృష్ణ ఎంసీఏ చదివిన ...
ఉద్యానశోభ

జీవన ఎరువుల వాడకం వలన అధిక ప్రయోజనాలు..

సేంద్రియ వ్యవసాయం చేపట్టే రైతులు రసాయన ఎరువులకు బదులుగా జీవన ఎరువులను వినియోగించి అధిక ప్రయోజనాలు పొందవచ్చు. సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు వాడితే భూమికి సత్తువ చేకూరుతుంది. భూమిలో ...
ఉద్యానశోభ

హైడెన్సిటీ విధానంలో తైవాన్ జామ సాగు.. అధిక లాభాలు

ఓ యువరైతుకు డైయిరీ రంగంలో నష్టాలు ఎదురయ్యాయి. అయినా కుంగిపోలేదు. సేద్యంలోనే రాణించాలని నిర్ణయించుకున్నాడు మిత్రుడి సలహాతో హైడెన్సిటీ పద్ధతిలో జామ తోటల సాగు చేపట్టాడు. శ్రమకు కాస్త నైపుణ్యతను జోడిస్తే ...
ఉద్యానశోభ

కోతల అనంతరం పొలాన్ని కాల్చడం వల్ల కలిగే ప్రమాదాలు..

యాసంగి వరి కోతలు ముగిసి, ధాన్యం విక్రయం చివరి దశకు వచ్చిన నేపథ్యంలో రైతులు వానాకాలం పంటకు పొలాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పొలాల్లోని పశుగ్రాసాన్ని ఇతర ...
ఉద్యానశోభ

కొమ్మ కత్తిరిస్తే గుత్తులు గుత్తులుగా కాయలు..

పాత మామిడి చెట్లకు క్రమేణా కాపు తగ్గిపోతుంటుంది. దీంతో కొందరు రైతులు పాత చెట్లను మొదలంటూ నరికేసి కొత్తగా మళ్ళీ మొక్కలు నాటుతూ ఉంటారు. కానీ బాగా పాత చెట్ల కొమ్మల ...
ఉద్యానశోభ

దమ్ము చేయకుండా వరిసాగు – లాభాలు బహుబాగు

ఉత్తర తెలంగాణ మండలంలో 2020 సంవత్సరం వానాకాలంలో 9.64 లక్షల ఎకరాల్లో (సుమారుగా)వరిసాగు అయినది. ఎక్కువ శాతం వరిని రైతాంగం దమ్ము చేసిన పొలాల్లో నాట్లు వేసి సాగు చేస్తుండగా, వరిసాగులో ...
ఉద్యానశోభ

నేలకు సారాన్నిచ్చే జీలుగ..

నిస్సారవంతమైన భూములకు సత్తువ కల్పించే సత్తా పచ్చిరొట్ట ఎరువులకు ఉందని ఇప్పటికే పలు పరిశోధనల్లో రుజువైంది. అందులో నేల స్వభావం ఆధారంగా జీలుగ సాగు చక్కటి ఫలితాలనిస్తోంది. తొలకరి వర్షాలు కురవగానే ...

Posts navigation