ఆంధ్రప్రదేశ్పశుపోషణవార్తలు

పశువుల సంరక్షణకు మందులు పంపిణీ చేసిన – మంత్రి అచ్చెన్నాయుడు

0

రాష్ట్ర వ్యాప్తంగా పశువుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా నట్టల నివారణ మందులు ఉచితంగా ప్రారంభించిన

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళిలో లాంచనంగా ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో 2025-26 ఏడాదికి సంబంధించి తొలి విడతగా ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 1.76 కోట్ల గొర్రెలకు, 55 లక్షల మేకలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడి

నేటి నుంచి జులై 10 వరకు తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడి

ఏడాదిలో మూడు నెలలకు ఒకసారి నాలుగు విడతలగా ఉచితంగా పంపిణీ

Leave Your Comments

పామ్ ఆయిల్ రైతులతో ముచ్చటించిన మంత్రులు

Previous article

Tummala Nageswara Rao: 5 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్

Next article

You may also like