ఆంధ్రా వ్యవసాయంవార్తలు

మూడు వంగడాలు… ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీవి కావడం గర్వకారణం !

0
మారుతున్న వాతావరణ  పరిస్థితులను తట్టుకుంటూ, కూలీల కొరతను అధిగమిస్తూ, అధిక దిగుబడిని సాధించే విధంగా మన దేశం అపరాలు, నూనె గింజ పంటల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము పరిశోధన జరుపుతుంది.
 ఈ దిశలో దేశవ్యాప్తంగా నుకూలమైన పెసర (ఎల్ జి జి 610), సెనగ (ఎన్ బి ఇ జి 1267), వేరుశనగ (టి సి జి ఎస్ 1707) పంటల్లో నూతన వంగడాలను  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  చేతుల మీదుగా ఆగస్టు 11 న విడుదల చేసిన 109 వంగడాల్లో 3 వంగడాలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్శిటీవి కావడం గర్వ కారణంగా ఉందని ఉపకులపతి డా. శారద జయలక్ష్మి దేవి పేర్కొన్నారు.
Leave Your Comments

109 నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాన మంత్రి 

Previous article

Cultivation On Dry Lands: మెట్ట పైర్ల సాగు,సంరక్షణలో రైతులు ఎలాంటి మెళకువలు పాటించాలి ?

Next article

You may also like