ఆంధ్రా వ్యవసాయంవార్తలు

ఏపీలో పశుగణన కార్యక్రమాన్ని ప్రారంభించిన  వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు 

0
21వ అఖిల భారత పశుగణన కార్యక్రమాన్నిఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు (అక్టోబర్ 25) శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి గ్రామంలో ప్రారంభించారు. అక్టోబర్ 25 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పశు గణన కార్యక్రమం జరుగుతుంది. 1.50 కోట్ల కుటుంబాలకు చెందిన పశువుల వివరాలను నమోదు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Leave Your Comments

ఆయిల్ పామ్ సాగులో శాస్త్రీయ అధ్యయనం కోసం…  మలేషియా వెళ్లిన మంత్రి తుమ్మల

Previous article

పత్తి కొనుగోళ్ళకు వాట్స్ యాప్ సేవలు ప్రారంభం

Next article

You may also like