ఆంధ్రప్రదేశ్

వరి పంటలో కలుపు యాజమాన్యం

వరి పంటలో కలుపు యాజమాన్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కలుపు వలన వరి పంటలో పంటకు జరిగే నష్టం 90 శాతం వరకు ఉండవచ్చు. కలుపు యాజమాన్యానికి రెండు పద్ధతులు పాటించాలి. ...
ఆంధ్రా వ్యవసాయం

గోధుమ పంటలో ఆశించే చీడ – పీడలు మరియు వాటి నివారణ

గోధుమ యాసంగిలో చల్లటి వాతావరణంలో సాగు చేసే ముఖ్యమైన ఆహార పంట, మన రాష్ట్రంలో గోధుమ మెదక్, ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో రైతులు సాగు చేస్తున్నారు. తగిన ...
ఆంధ్రప్రదేశ్

అధికసాంద్రత పద్దతి ప్రత్తి సాగులో చేప్పట్టాల్సిన పెరుగుదల నియంత్రణ చర్యలు  

అధిక సాంద్రత పద్దతిలో (హెచ్‌డిపిఎస్) ప్రత్తి సాగు : సాధారణంగా ప్రత్తి సాగులో, వరుసల మధ్యదూరం 120 సె. మీ., మొక్కల మద్య 30 నుండి 40 సె. మీ.ల అంతరంతో ...
ఆంధ్రా వ్యవసాయం

మినుములో విత్తనశుద్ధి ఎందుకు ? ఎలా చేసుకోవాలి ?

 మినుము పంటను సార్వా, దాళ్వా, మెట్ట పంటగా, వరి మాగాణుల్లో సాగుచేస్తున్నారు. కృష్ణా జిల్లాలో మినుము సగటున 1.5 లక్షలహెక్టార్లలో సాగవుతోంది. వరి మాగాణుల్లో మినుము సాగుకు వరి కోతకి రెండు, ...
ఆంధ్రప్రదేశ్

రబీ వరిలో అధిక దిగుబడికి రకాల ఎంపిక కీలకం !

మనదేశంలో పండించే ఆహార పంటల్లో వరి ప్రధానమైంది. ఖరీఫ్ కాలంతో పోల్చితే రబీ కాలంలో నిర్దిష్ట సాగునీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు ఉండటమే కాకుండా అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల అధిక ...
ఆంధ్రా వ్యవసాయం

దోస జాతి మొక్కల్లో జిగురు కాండం తెగులు సమస్యా ?  

దోసజాతికి చెందిన మొక్కల్లో వచ్చే ముఖ్యమైన తెగుళ్ళలో జిగురు కాండం తెగులు ఒకటి. దీనినే గమ్మీ స్టెమ్ డిసీజ్ (జి.ఎస్.బి.) అని అంటారు. ఈ వ్యాధి వల్ల 19 నుంచి 27 ...
ఆంధ్రప్రదేశ్

రబీ వేరుశనగ విత్తేందుకు ఇది సరైన సమయం

నీటి వసతి ఉన్న రైతులు రబీ వేరుశనగ విత్తుకోవటానికి నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు అనుకూలమైన సమయం. అలాగే రైతులు కిలో వేరుశనగ విత్తనానికి 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ ...
ఆంధ్రా వ్యవసాయం

ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించటం ఎలా ?

ఆహార పదార్థాల్లో తక్కువరకం పదార్థాలను కలపడం లేదా  కొన్ని విలువైన పదార్ధాలను తీసివేయడాన్ని కల్తీ అంటారు. మన దేశంలో ఆహార భద్రతా ప్రమాణాలను 2006లో ఏర్పరచిన భారత ఆహారభద్రత, ప్రమాణాల చట్టం ...
ఆంధ్రా వ్యవసాయం

అధిక రసాయన ఎరువులతో అనర్థాలు సేంద్రియ ఎరువులతో నేలకు జవజీవాలు

అధిక పంట దిగుబడులు పండించడంలో రైతులకు రసాయన ఎరువులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి స్వయంసంవృద్ధి సాధించి, ఇతరులకు ఎగుమతి చేసే స్థాయికి మనం నేడు ...
ఆంధ్రా వ్యవసాయం

పురుగుమందులు సమర్థంగా పనిచేయాలంటే…

 వ్యవసాయంలో ప్రస్తుతం రసాయనికి పురుగుమందుల వాడకం తప్పని సరైంది. ఈ రసాయనాలను విచక్షణా రహితంగా వాడినప్పుడు దానివల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువుగా ఉంటుందని నిరూపితమైంది. ఈ రసాయన మందులు ...

Posts navigation