Author: Gayatri Gara

వార్తలు

పోషకాల్లో మేటి చిలకడ దుంప – శాస్త్రీయంగా సాగుచేస్తే అధిక దిగుబడి !

చిలకడదుంప సాగు ఆహార భద్రతలో, ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీనికున్న పోషక విలువల దృష్ట్యా ఈ పంట సాగు ప్రాముఖ్యతను సంతరించుకుంది. చిలకడదుంపను మొరం తీగ, రత్నపురి గడ్డ, ...
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం 

వ్యవయసాయం మరియు గ్రామీణాభివృద్దిలో  నాబార్డ్ ముఖ్యభూమిక …. స్వర్ణాస్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి పెద్దపీట…… రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ వ్యవసాయం….అమరావతిలో నాబార్డ్ ఐకానిక్ భవనం…. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ...
తెలంగాణ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టిని  కలిసిన జయశంకర్ వర్శిటీ ఉపకులపతి ఆల్దాస్ జానయ్య

 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టిని ముంబై లోని ఎస్ బీ ...
తెలంగాణ

వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ లో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం

      భారతదేశ మొదటి రాష్ట్రపతి, వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ రాజేంద్రప్రసాద్ జయంతిని పురస్కరించుకొని వ్యవసాయ విద్యా దినోత్సవంను వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ ...
ఆంధ్రప్రదేశ్

ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు – 2023, ఆంధ్రప్రదేశ్ విజేతల జాబితా :

వ్యవసాయ మరియు అనుబంధ రంగాల విభాగాల్లో ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించేందుకు ఏరువాక ఫౌండేషన్ ప్రతి సంవత్సరము వ్యవసాయ వార్షిక అవార్డులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ...
తెలంగాణ

రాబోయే నాలుగేళ్లలో రైతులకోసం అనుకున్న పనులన్నీ చేస్తాం.

సేద్య రంగంలో నూతన ధోరణులు, లాభదాయక వ్యవసాయంపై అవగాహన రాబోయే నాలుగేళ్లలో రైతుల కళ్ళలో కాంతిని చూస్తాం రైతు పండుగ ద్వారా కొత్త పంటలు, యాంత్రికీకరణ పై రైతులకు అవగాహన ఆయిల్ ...
ఆంధ్రా వ్యవసాయం

మినుములో విత్తనశుద్ధి ఎందుకు ? ఎలా చేసుకోవాలి ?

 మినుము పంటను సార్వా, దాళ్వా, మెట్ట పంటగా, వరి మాగాణుల్లో సాగుచేస్తున్నారు. కృష్ణా జిల్లాలో మినుము సగటున 1.5 లక్షలహెక్టార్లలో సాగవుతోంది. వరి మాగాణుల్లో మినుము సాగుకు వరి కోతకి రెండు, ...
ఉద్యానశోభ

మిద్దె తోటల పెంపకదారులకు తగిన సహకారం అందిస్తాం… వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే మిద్దె తోటల పెంపకం ద్వారా CTG (సిటీ అఫ్ టెర్రస్ గార్డెనింగ్) గ్రూప్ వారు సమాజానికి అవసరమయ్యే సేంద్రియ పద్ధతిలో మిద్దె తోటల పెనపకంపై అవగాహనా కార్యక్రమాలు ...
తెలంగాణ

యాసంగి వరి నారుమళ్లు పోసేందుకు ఇది సరైన సమయం

తెలంగాణాలో యాసంగి వరి సాగుకోసం నారుమళ్ళను నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ మధ్యలో పోసుకోవాలి. తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైనట్లయితే వరి నారుమడిలో చలి ...
మన వ్యవసాయం

భాస్వరం ఎరువును పంట విత్తే సమయంలోనే వేసుకోవాలి !

ఇది రబీ పంటలు విత్తే సమయం గనుక రైతులు పంటలు విత్తడంతో పాటు ఎరువుల వాడకంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భాస్వరం రసాయనిక ఎరువును విత్తే సమయంలో మాత్రమే వేసుకోవాలి. ...

Posts navigation