Author: Gayatri Gara

ఉద్యానశోభ

సత్ఫలితాలను ఇస్తున్న జీవనియంత్రణ ద్వారా కొబ్బరిని ఆశించే సర్పిలాకార తెల్లదోమ నివారణ

భారతదేశంలో 90 శాతం కొబ్బరి పంట ప్రధానంగా నాలుగు దక్షిణ రాష్ట్రాలైన అయినా కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లలో విస్తరించబడి ఉంది. ఈ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 1.11 లక్షల ...
ఉద్యానశోభ

ఫ్యాషన్ ఫ్రూట్ సాగు విధానం..

ఫ్యాషన్ ఫ్రూట్ పుట్టిన దేశం బ్రెజిల్. ఇది ఉష్ణమండలపు పంట. కాయలో ఉండే పోషక విలువలు ప్రత్యేకమైన సువాసన వల్ల ఈ కాయలోని గుజ్జు నుండి తయారు చేసే జ్యూస్ కు ...
మన వ్యవసాయం

చెరుకులో ఎరువులు- నీటి యాజమాన్యం

ఆంధ్రప్రదేశ్లో పండించే వాణిజ్య పంటలలో చెరుకు ముఖ్యమైనది. సుమారు రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. 130 లక్షల టన్నుల చెరకు ఉత్పత్తి అవుతుంది. నీటిపారుదల సౌకర్యం గల భూములు, చెరుకు ...
వార్తలు

పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్

పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వంగూరు రవీందర్ రెడ్డి గారు పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా ...
వార్తలు

రైతు సోదరుల ఆత్మీయ సమ్మేళనం

  గుంటూరు జిల్లా పెదవడ్లపూడి నందు జరిగిన రైతు సోదరుల ఆత్మీయ సమ్మేళనం నందు రైతు సోదరులు ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ల్స్ ను బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...
మన వ్యవసాయం

‘ఏరువాక’ మాసపత్రిక ఆవిష్కరణ

‘ఏరువాక’ మాసపత్రిక ఆవిష్కరణ – కాకినాడలో ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ వ్యవసాయశాఖ మంత్రి శ్రీ కన్నబాబు ఒకప్పుడు దాహం వేస్తే ఆకాశం వైపు.. ఆకలిస్తే భూమి వైపు చూసే వారు ...
మన వ్యవసాయం

భారత వెటర్నరీ కౌన్సిల్ సభ్యునిగా డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి …

భారత వెటర్నరీ కౌన్సిల్ సభ్యునిగా డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి సంచాలకులు పశుసంవర్ధక శాఖ గారి నియామకం. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు, డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి గారిని భారత ప్రభుత్వం వెటర్నరీ ...
మన వ్యవసాయం

రైతులతో చర్చలు ఫలప్రదం కావాలి…..వెంకయ్యనాయుడు ఆకాంక్ష

హైదరాబాద్ శివార్లలోని షంషాబాద్ లో గల స్వర్ణభారతిట్రస్ట్ ప్రాంగణంలో రైతునేస్తం, ముప్పవరపు ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…… రైతులు ...
మన వ్యవసాయం

రైతు రక్షణతోనే సామాజిక భధ్రత అసెంబ్లీలో ఏపిసీఎం జగన్ ప్రకటన

దేశంలో ఎక్కడా లేని విధంగా కనీ వినీ పధకాలతో నివర్ తుఫాన్ బాధితులను ఆదుకొంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పంటలు నష్టపోయిన రైతులను దేశంలో ఎక్కడా లేని ...
మన వ్యవసాయం

అవరోధాలను అధిగమించి ప్రగతి పధంలోకి అడుగు లేస్తున్న అనంత రైతు

ఒకప్పుడు పాలెగాళ్ళ పదఘట్టనలో నలిగి కుంగి కృసించిన సీమ అనంతపురం. ఫాక్షనిస్టుల పడగనీడలో మానవత్వం మరచి పరస్పర హననం దశాబ్దాలుగా కొనసాగిన కన్నీటి సీమ. కాని నేడక్కడ శవాల దిబ్బలపై మొలిచిన ...

Posts navigation