Author: Gayatri Gara

వార్తలు

‘సూర్య’ పసుపు రకం విడుదల

భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ(ఐఐఎస్ఆర్) లేత వర్ణం పసుపు రకం ‘సూర్య’ను రూపొం దించి ఏప్రిల్ 23 వ తేదీన విడుదల చేసింది. దేశంలో అధిక పసుపు పండించే రాష్ట్రాలైన ...
ఆరోగ్యం / జీవన విధానం

వ్యవసాయ వ్యర్థాలే రైతులకి ఆదాయ మార్గంగా బయో గ్యాస్ ప్రాజెక్టుల ఏర్పాటు: వ్యవసాయ మంత్రి తుమ్మల

రాష్ట్రంలో బయో గ్యాస్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చిన GPS Renewables Arya సంస్థ. – వ్యవసాయ మంత్రి శ్రీ తుమ్మల గారికి ప్రాజెక్ట్ వివరాలను వివరించిన సంస్థ ప్రతినిధులు – ...
తెలంగాణ

నేలను పదిలం చేసే సేంద్రియ పదార్థం

 నిస్సారమైన భూమిని సారవంతంగా ఎలా మార్చాలి: అధిక దిగుబడి సాధించాలంటే పోషకాల సమతుల్యంతో పాటు నేల భౌతిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది ఒకసారి నేల భౌతిక సమస్యలు ఉన్నట్లయితే ఆ నేలను ...
ఆంధ్రప్రదేశ్

వర్జీనియా పొగాకులో చీడ పీడల యాజమాన్యం

వర్జీనియా పొగాకు వర్షాధారంగా దక్షిణ తేలిక మరియు నల్ల నేలల్లో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పండిస్తున్నారు. ప్రస్తుతం పొగాకు పంట నారు నాటిన దశ నుండి రెలుపులు దశలో వుంది. ...
తెలంగాణ

జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నుండి ఐదు ఉత్తమ మొక్కజొన్న హైబ్రిడ్ రకాలు విడుదల

ఇటీవల భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆద్వర్యంలో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు లో నిర్వహించిన అఖిల భారత మొక్కజొన్న పరిశోధన సమన్వయ సమావేశంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల ...
ఆంధ్రప్రదేశ్

దాళ్వావరిలో నూక శాతం ఎక్కువగా రావడానికి కారణాలు -తగ్గించడానికి సూచనులు

ఆంధ్ర ప్రదేశ్ లో సాగు చేస్తున్న ఆహార ధాన్యపు పంటలలో వరి ప్రధానమైనది. ఈ పంటను సుమారు 6.5 లక్షల హెక్టార్లలో దాళ్వాలో సాగుచేస్తున్నారు. దాళ్వాలో సాగు చేసే రకాలలో యం.టి.యు ...
తెలంగాణ

బీర సాగులో మహిళా రైతు విజయగాథ

నాపేరు వియ్యపు వరలక్ష్మి మాది పొట్టి దొర పాలెంగ్రామం, బుచ్చియ్యపేట మండలం, అనకాపల్లిజిల్లా.నేను గతంలో వివిధ ప్రవేట్ కంపెనీల హైబ్రెడ్ విత్తనాలను బీర సాగు కోసం వినియోగించాను. కానీ ప్రతిసంవత్సరం విత్తనానికి ...
తెలంగాణ

నాణ్యమైన విత్తనం -రైతన్నకు నేస్తం  

“గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం”– మంత్రి తుమ్మల – జూన్ లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం – మంత్రి తుమ్మల – రైతులందరికి నాణ్యమైన ...
ఆంధ్రప్రదేశ్

హిమానీ నదుల సంరక్షణ తోనే సమస్త జీవకోటి మనుగడ

వేసవి వచ్చిందంటే చాలు త్రాగునీరు మరియు సాగునీరుకు చాలా ఇబ్బంది వస్తుంది. మనం వారలో చూసాం బెంగళూరు లాంటి పట్టణంలో నీటి కొరత ఏర్పడదని మరియు గతంలో రైల్వే ట్యాంకర్ల ద్వారా ...
ఉద్యానశోభ

తీగజాతికూరగాయాలపంటలనుఆశించే పండు ఈగ నివారణ

తీగజాతికూరగాయపంటలుదేశవ్యాప్తంగావిస్తృతంగాపండించేముఖ్యమైనకూరగాయలసమూహం. ఈకూరగాయలపంటలలోవినాశకరమైనచీడపురుగుపండుఈగ (మెలోన్ ఫ్రూట్ ఫ్లై(Melon Fruit Fly), బాక్ట్రోసెరా కుకుర్బిటే(BactroceraCucurbitae)(కోక్విల్లెట్(Coquillet))ముఖ్యంగాకాకర, సొరకాయ, బీర, స్పాంజి పొట్లకాయ, పుచ్చకాయ, ఖర్బుజా మరియుకీరదోసజాతిపంటలనుఆశించి30-70%వరకుపంటనష్టాన్నికలుగజేస్తున్నాయి. ఈనష్టతీవ్రతసీజన్ మరియువాతావరణపరిస్థితులపైఆధారపడిఉంటుంది పండుఈగగుర్తింపులక్షణాలు : లఎరుపురంగులోఉండిముఖ క్రిందిభాగంలోనల్లటిమచ్చలుకలిగిఉంటుంది. ఉర,ఉదరంముదురుఎరుపురంగులోఉండిఉరం పార్శ్వపు ...

Posts navigation