Author: Gayatri Gara

ఆంధ్రప్రదేశ్

సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపోందించడంలో మత్స్య ఉత్పత్తుల ప్రాముఖ్యత

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రకారం సంవత్సరానికి ఒక మనిషి తీసుకోవాల్సిన ఆహారం 18 కేజీలు, కానీ మన రాష్ట్రంలో 8.07 కేజీలు మాత్రమే తీసుకుంటున్నారు. మన భారతదేశంలో వార్షిక తలసరి ...
ఈ నెల పంట

చెఱకు తోటలలో మట్టి ఎగద్రోయడం – జడచుట్ల ప్రాముఖ్యత

అనువైన రకాల ఎంపికతో పాటు అంతరకృషి పద్ధతుల్లో భాగంగా మట్టి ఎగద్రోయడం, జడచుట్లు కట్టడం వంటి చర్యలను చేపట్టడం ద్వారా చెఱకు పంటలో అధిక దిగుబడులు సాధించడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ...
ఆంధ్రప్రదేశ్

రైతున్నకో ప్రశ్న

వరిలో ఆకు ముడత పురుగు యాజమాన్యం తెలుపగలరు (బి) ఎ. ఎసిపేట్ 1.5 గ్రా. /లీటర్ నీటికి బి. ప్రోపినోఫాస్ 2 మి. లీ. / లీటర్ నీటికి సి. ఇమిడాక్లోప్రిడ్ ...
తెలంగాణ

రాష్ట్ర ప్రభుత్వం పత్తి సేకరణలో సీసీఐ కు సంపూర్ణ సహకారం

కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ కొత్తగా తెచ్చిన నిబంధనలతో జిన్నర్లు ముందుకు రాని సమయంలో కూడా పలు దఫాలు చర్చలు జరిపి కొనుగోళ్లలో ప్రతిస్టంబన తొలగించి, ప్రక్రియ వేగవంతము చేసింది కూడా రాష్ట్ర ...
తెలంగాణ

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి నేరుగా ఆస్ట్రేలియాలో చదువుకునే అవకాశం

 ఆస్ట్రేలియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం వెస్ట్రన్ సిడ్ని యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయాన్ అండర్సన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ...
తెలంగాణ

“నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ సీడ్స్ (NMEO-OS) 2025-26”

వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్ & టెక్స్టైల్ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, “నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ సీడ్స్ (NMEO-OS) 2025-26” కార్యక్రమం ...
తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక–2035’ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక–2035’ను ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచేందుకు ...
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి అదనంగా మరో 41,170 టన్నుల యూరియా “అచ్చన్నాయుడు”

                    రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల ద్వారా చేరుకోనుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు ...
ఆంధ్రప్రదేశ్

ఈరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు

పీఎం ప్రమాణ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దామని చంద్రబాబు సూచించారు. ఏపీలో యూరియా కొరత లేదు… అవసరమైతే డోర్ డెలివరీ చేద్దాం. నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ ...
ఆంధ్రప్రదేశ్

యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రొత్సాహకాలు

యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రొత్సాహకాలు. బస్తాకు రూ.800 ప్రొత్సాహకం రైతులకు ఇద్దాం. రాష్ట్రానికి కేంద్రమిచ్చే ప్రొత్సహాకాలను రైతులకే ఇద్దాం. సెంటు పట్టా తీసుకోవడానికి ముందుకురాని వారికి ప్రత్యామ్నాయం చూపండ నియోజకవర్గానికో ...

Posts navigation