Author: Gayatri Gara

ఆంధ్రప్రదేశ్

వరి పంటలో కలుపు యాజమాన్యం

వరి పంటలో కలుపు యాజమాన్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కలుపు వలన వరి పంటలో పంటకు జరిగే నష్టం 90 శాతం వరకు ఉండవచ్చు. కలుపు యాజమాన్యానికి రెండు పద్ధతులు పాటించాలి. ...
ఆంధ్రప్రదేశ్

ఉద్యాన పంటలలో ఉధృతమవుతున్న నులిపురుగుల ఉనికి

       ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆర్థికాభివృద్ధిలో గడిచిన 5 సంవత్సరాలుగా ఉద్యాన పంటలు యొక్క విస్తీర్ణం, ఉత్పత్తి మరియు ఉత్పాదకత పెరుగుతూ ఉండడం, రాష్ట్ర జిడిపిలో 7.4% సంపాదించడం వంటివి ఉద్యానపంటల సాగు ...
ఆంధ్రప్రదేశ్

పశుపోషకులకు తక్కువ ధరల్లో జనరిక్ పశు ఔషధాలు

            రాష్ట్రంలోని పశుపోషకులకు నాణ్యమైన జనరిక్ పశు ఔషధాలను త‌క్కువ‌ ధరలకు అందుబాటులో ఉంచి పశుసంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ...
అంతర్జాతీయం

ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన పధకాలు –ప్రగతి వైపుకు రైతు ముందడుగుకు సోపానాలు

ప్రధాన మంత్రి ధన-ధాన్య కృషి యోజన (PMDDKY) అనేది భారత వ్యవసాయాన్ని రైతులకు మరింత ఉత్పాదకత, స్థిరమైన మరియు ఆర్థికంగా లాభదాయకంగా మార్చడం ద్వారా విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి ప్రారంభించబడిన ఒక ...
ఆంధ్రప్రదేశ్

దిగ్గజ ఆఫ్రికన్ నత్తల సమగ్ర సస్యరక్షణ

పరిమాణంలో అతి పెద్దదిగా, దిగ్గజంగా భావించే ఆఫ్రికన్ నత్తను శాస్త్రీయంగా అచటినా ఫులికా అంటారు. ఈ ఆఫ్రికన్ నత్త అచటినా అను తరగతికి మొలస్కా అను వర్గానికి చెందినది. ఈ నత్తలు ...
ఆరోగ్యం / జీవన విధానం

క్యాబేజీ,  బ్రోకలీ పంటలలో పొగాకు గొంగళి పురుగు తీవ్ర ఉధృతి-నివారణ మార్గాలు 

శీతాకాలంలో సాగు చేసే కూరగాయలలో  బ్రోకలీ, క్యాబేజీ ఇవి బ్రాసికేసి కుటుంబానికి చెందివి. ఈ రెండు పంటలు బ్రోకలీ ఆకుపచ్చ పువ్వు మొగ్గలతో కాలీఫ్లవర్ని పోలి ఉంటుంది.  వీటిని తాజా కూరగాయ ...
ఆంధ్రప్రదేశ్

వరి కొయ్య కాళ్ళను తగలబెట్టడం – నేలకు ముప్పు  (కొయ్యకాళ్ళు – వ్యర్థం కాదు… వనరు)

ప్రస్తుతం రైతులు వరి పంటలో కోతలకు యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ యంత్రాలు వరి మొదళ్ళను నేలకు దగ్గరగా కాకుండా 25-30 సెం.మీ. ఎత్తులో కోయడం వల్ల గడ్డి కోయ కాళ్ళ రూపం ...
అంతర్జాతీయం

వేసవికి అనువైన పెసర మరియు మినుము రకాలు

తెలంగాణ రాష్ట్రంలో వేసవిలో పండించే అపరాలలో పెసర, మినము, అలసందలు ప్రధానమైనవి. పెసర మరియు మినుము వేసవిలో దాదాపు 1-1.2 లక్షల ఎకరాలలో సాగు చేయబడుతుంది. వానాకాలంలో పత్తి సాగు చేసిన ...
తెలంగాణ

వ్యవసాయ విద్యకు బాటలు వేస్తున్న రేవంత్ సర్కార్ 

రాష్ట్రంలో ప్రతి ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ కళాశాల స్థాపనకు ప్రభుత్వ నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లాలో కొత్త వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన. వ్యవసాయ విద్య ...
తెలంగాణ

సాగునీటి సంఘాల సమావేశంలో – ముఖ్యమంత్రి చంద్రబాబు

సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ మినహాయింపు. ప్రతీ ఎకరాకు తాగునీరు అందేలా సాగు నీటి సంఘాలు కృషి. అనంతపురం జిల్లాను పండ్ల తోటల వనంగా మార్చిన ఘనత ఎన్డీఏదే. ...

Posts navigation