తెలంగాణ
Rythu Bandhu Scheme: రైతుబంధుకు ఐదేళ్లు .. వర్ధిల్లాలి వెయ్యేళ్లు – మంత్రి నిరంజన్ రెడ్డి
Rythu Bandhu Scheme: 2018 మే 10న కరీంనగర్ జిల్లా శాలపల్లి బహిరంగసభలో ధర్మరాజుపల్లి రైతులకు చెక్కులు, పట్టాదార్ పాసుపుస్తకాలు ఇచ్చి రైతుబంధు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) గారు ప్రారంభించారు. ...





















