తెలంగాణ

వరిలో సన్నగింజ రకాలు…తెలంగాణ ప్రభుత్వం రైతన్నకు రూ.500 బోనస్

     తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో వరిసాగు గణనీయంగా  పెరిగింది. వానాకాలం, యాసంగిలో కలిపి సుమారుగా కోటి ఎకరాలలో వరి సాగుచేస్తున్నారు. ప్రస్తుతం వరిపంట చాలాచోట్ల గింజ తయారయ్యే ...
తెలంగాణ

కొత్తగా నియమితులైన వ్యవసాయాధికారుల దిశానిర్ధేశం – మంత్రి తుమ్మల

Agriculture Minister : కొత్తగా నియమితులైన వ్యవసాయాధికారులకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో ఈ రోజు (నవంబర్ 2 న ) జరిగిన శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ, కోఆపరేటివ్ ...
తెలంగాణ

ప్రతి గ్రామంలో అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాలు…

PJTSAU : ఆచార్య జయశంకర్ వర్శిటీ పాలకమండలి నిర్ణయం వచ్చే ఏడాది వానాకాలం నుంచి రాష్ట్రంలోని ప్రతి రెవిన్యూ గ్రామంలో ఐదు నుంచి పదిమంది  అభ్యుదయ రైతులకు విశ్వవిద్యాలయం రూపొందించిన నాణ్యమైన ...
తెలంగాణ

అగ్రి ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు మలేషియా వ్యవసాయ మంత్రిని కోరిన తుమ్మల

Agri Processing : మూడోరోజు పర్యటనలో…   అగ్రి ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు పెట్టుబడులతో రావాలని  మలేషియా వ్యవసాయ మంత్రిని కోరిన తుమ్మల మలేషియా పర్యటనలో భాగంగా మూడవ రోజు (అక్టోబర్ 25 ...
తెలంగాణ

పత్తి కొనుగోళ్ళకు వాట్స్ యాప్ సేవలు ప్రారంభం

Cotton : పత్తి కొనుగోళ్ళకు వాట్స్ యాప్ సేవలు ప్రారంభం – మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా పత్తి కొనుగోళ్ళకు సంబంధిత సమాచారం అందించేందుకు వాట్స్ ...
తెలంగాణ

ఆయిల్ పామ్ సాగులో శాస్త్రీయ అధ్యయనం కోసం…  మలేషియా వెళ్లిన మంత్రి తుమ్మల

Minister Tummala went to Malaysia  : ఆయిల్ పామ్ విస్తరణవకాశాలు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వహణ, సాగులో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు, ఆయిల్ పామ్ ఉత్పాదకాలు వగైరా అంశాల గురించి శాస్త్రీయ ...
తెలంగాణ

జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో భారీగా పెరిగిన డిగ్రీ సీట్లు

PJTSAU : ప్రస్తుత విద్యా సంవత్సరం( 2024- 25) లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కోటా కింద అదనంగా 200 సీట్లను బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ...
తెలంగాణ

జయశంకర్ వ్యవసాయ వర్శిటీ నూతన ఉపకులపతిగా డా.అల్దాస్ జానయ్య 

Dr. Aldas Janaiah as the new Vice-Chancellor of PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతి గా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య శనివారం(అక్టోబర్ ...
చీడపీడల యాజమాన్యం

Rain floods: వరిలో ఉధృతమవుతున్న చీడపీడలపై అప్రమత్తత అవసరం ..పి.జె.టి.ఎస్.ఏ.యు. పరిశోధన సంచాలకులు డా. పి. రఘురామి రెడ్డి

Rain floods: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వరి పైర్లు గింజ గట్టిపడే దశలో, మరికొన్ని చోట్ల చిరుపొట్ట నుంచి బిర్రు పొట్టదశల్లో ఉన్నాయి. జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి ...
ఆంధ్రప్రదేశ్

PADDY: వానాకాలం వరిలో సమస్యల్ని ఎలా అధిగమించాలి ? వరి సాగుచేస్తున్నరైతులకు సస్యరక్షణ సూచనలు

PADDY: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరి పంటలో వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించటానికి అనుకూలంగా ఉన్నాయి. వరి సాగుచేస్తున్న రైతులు వీటిని సకాలంలో గుర్తించి నివారించుకోవాలని రాజేంద్రనగర్ లోని వ్యవసాయ ...

Posts navigation