ఆంధ్రప్రదేశ్

వేరుశెనగ తవ్వే యంత్రం (డిగ్గర్)

నూనెగింజల పంటలలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట వేరుశెనగ. ఇది ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లో 8.23 లక్షలహెక్టార్లు తెలంగాణ లో 1.37 లక్షల హెక్టర్స ల విస్తీర్ణంలో సాగవుతున్నది. ఆంధ్రప్రదేశ్ కర్నూల్, ...
చీడపీడల యాజమాన్యం

యాసంగి వరిలో కాండం తొలిచే పురుగు మరియు ఉల్లికోడు – సమగ్ర యాజమాన్యం

తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే ప్రధానమైన ఆహార పంటల్లో వరి ముఖ్యమైనది. ఏటా యాసంగిలో వేసిన వరి పైర్లలో కాండం తొలిచే పురుగు/ మొగి పురుగు మరియు ఉల్లికోడు / గొట్టపు ...
ఆంధ్రప్రదేశ్

రబీలో సాగు చేసే నూనెగింజల పంటల్లో కలుపు యాజమాన్యం

రెండు తెలుగు రాష్ట్రాల్లో రబి సీజన్లో  ప్రధానంగా నూనెగింజల పంటలైనటువంటి వేరుశనగ, నువ్వులు మరియు ప్రొద్దుతిరుగుడును అరుతడి పంటలుగా సాగు చేస్తుంటారు. ఈ పంటల్లో దిగుబడులను ప్రభావితం చేసే అంశాల్లో  కలుపు ...
ఆంధ్రప్రదేశ్

వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ పద్ధతిలో పొద్దుతిరుగుడు సాగు

తెలంగాణలో ప్రస్తుతం నీటి వసతి సౌకర్యం పెరగడం వల్ల రైతులు వానాకాలం మరియు యాసంగి రెండు కాలాల్లోను వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ...
ఉద్యానశోభ

మల్లె సాగులో కత్తిరింపులు, నీటి యాజమాన్యం రైతులకు అధిక దిగుబడిని పెంచే సులభమైన పద్ధతులు

మల్లె మొక్కలు మంచి పరిమళంతోపాటు ఆకర్షణీయమైన పువ్వులను అందిస్తాయి. కానీ ఈ మొక్కలు ఆరోగ్యంగా ఉండటానికి, పెరుగుదలకు మరియు పువ్వుల సమృద్ధి కోసం సరైన పద్ధతిలో మల్లె మొక్కలను కత్తిరించడం (ప్రూనింగ్‌ ...
తెలంగాణ

వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవ వేడుకలలో భవిష్యత్తు హరిత తెలంగాణకు పెద్దలు చెప్పిన సూచనలు

‘‘పెద్దల మాట చద్ది మూట’’ అంటే పెద్ద వాళ్ళు ఏది చెప్పినా తమ అపార జీవితానుభవం రంగరించి చెప్తున్న మాటలను వేదవాక్కులా ఆచరిస్తే, ఆ మాటలు ఆదర్శ జీవనానికి హేతువు కాగలవు. ...
ఉద్యానశోభ

తీగ జాతి కూరగాయల్లో ఆశింతే తెగుళ్ళు

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20,041 హెక్టార్లలో 3,00,615 టన్నుల దిగుబడితో పందిరి కూరగాయలను సాగుచేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, సొర మరియు బూడిద గుమ్మడి ముఖ్యమైనవి. ...
ఉద్యానశోభ

ఉద్యాన పంటల్ని నష్టపరుస్తున్న నత్తలు వాటి నివారణా చర్యలు

నత్త అనేది గ్యాస్ట్రోపొడ తరగతికి చెందిన మొలస్కా జీవి దీని శరీరం మెత్తగా ఒక కవచం లాంటి షీల్‌ (కర్పరం) కలిగి ఉంటుంది. ఇవి తడిగా మరియు చిత్తడి నేలల్లో ఎక్కువగా ...
తెలంగాణ

మామిడి పూత దశలో ఈ జాగ్రత్తలు తీసుకోండి !

మామిడిని తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో పండిస్తున్న పండ్లతోట. వేసవిలో నోరూరించే  మామిడి పండ్ల గురించి ఇప్పుడు ఎందుకు అని అంటారా..? చాలా మంది రైతులు పొరపాటు చేసేది ఇక్కడే… ! ...
ఆంధ్రప్రదేశ్

చలివల్ల యాసంగి వరి నారుమళ్లు సరిగా పెరగడం లేదా ?

చలికాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు చాల తక్కువగా ఉంటాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు చలి తీవ్రతవల్ల  వరి నారుమళ్లలో పెరుగుదల సరిగా ఉండదు. నారు ఎర్రబారి, ఎండిపోతుంటుంది. ...

Posts navigation