వార్తలు

నువ్వులతో ఆరోగ్య లాభాలు..

భారతీయ వంటిళ్లలో నువ్వుల్ని అధికంగా వాడుతుంటాం. వంటల్లో కాకుండా.. మాములుగా  నువ్వుల ఉండలు, నువ్వుల పొడి  చాలా రకాలుగా వీటికి ఉపయోగిస్తుంటాం. నువ్వులు రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ...
వార్తలు

బచ్చలికూర మొక్కలతో ఈ – మైయిల్స్ ..

ఇంటర్నెట్ నుంచే కాదు మొక్కల నుంచి కూడా ఈమైయిల్స్ పంపుకోవచ్చు అంట.. మొక్కల ద్వారా ఈమైయిల్స్ ఎలా పంపుతారు అని అనుకుంటున్నారా..అదేలా అంటే కొత్త టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమంట. బచ్చలి ...
వార్తలు

సేంద్రియ వ్యవసాయం చేస్తున్న 104ఏళ్ల రైతు పాపమ్మాళ్ కి పద్మశ్రీ అవార్డు..

కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం దక్షిణాదిలోనే మొట్ట మొదటిదన్నవిషయం తెలిసిందే. ఈ విద్యాసంస్ద 50 సం.ల క్రితం నుంచే రైతులకు సేంద్రియ వ్యవసాయాన్ని నేర్పిస్తూ ఉంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం 104ఏళ్ల పాపమ్మాళ్ ...
వార్తలు

టమోట, వంగ, పచ్చి మిరప మరియు బెండ పంటలలో సమగ్ర సస్యరక్షణ

కూరగాయల్లో ఆధికంగా దిగుబడి ఇచ్చే రకాలు, సంకరజాతి రకాలు ప్రవేశపెట్టడం వల్ల ఉత్పతులు గణనీయంగా పెరిగాయి. దీనితోపాటు పురుగుల తాకిడి కూడా పెరిగింది. వీటిని నియంత్రించడానికి రసాయనాల వాడకం తప్పనిసరి అయింది. ...
వార్తలు

లవంగము వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..

లవంగం అనేది ఒక చెట్టు మొగ్గ. లవంగం చెట్టు నుండి పూసిన పువ్వును ఎండబెట్టి దీనిని తయారు చేస్తారు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమెట్రి గుణాలూ, యాంటి బయోటిక్ గుణాలూ ఉన్నాయి.అంతేకాదు లవంగం ...
వార్తలు

పూల మొక్కల్లో తెగుళ్ళు – నివారణ

ప్రపంచంలో కట్‌ఫ్లవర్‌ పరిశ్రమ ప్రఖ్యాతి చెందిన పరిశ్రమ. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఈ పూల వ్యాపారం సంవత్సరానికి  2 వేల కోట్ల రూపాయలు లాభాలను ఆర్జిస్తుంది. గులాబి, లిల్లీ, చామంతి, బంతి ...
వార్తలు

కొబ్బరితో ప్రయోజనాలు….

కొబ్బరిని మనం చాలా తేలికగా తీసుకుంటాం. పండుగలప్పుడు, శుభకార్యాల్లో దేవుడుకి శుభ సూచకంగా సమర్పించే వస్తువుగా చూస్తుంటాం. కానీ అది ఎన్నో ఔషధ గుణాల మిళితమని, ఆరోగ్య ప్రదాయని అని కొద్దిమందికే ...
వార్తలు

టమాట పంట సాగులో తెగుళ్ళు వాటి నివారణ చర్యలు..

తెలుగు రాష్ట్రాలలో పండిస్తున్న కూరగాయ పంటలలో టమాట, మిరప, బెండ, వంగ, తీగ జాతి కూరగాయలు మొదలైనవి ముఖ్యమైనవిగా గుర్తించవచ్చు. ప్రస్తుతం టమాట పంటలో వచ్చే శిలీంధ్రపు తెగుళ్ళు , తీసుకోవలసిన ...
వార్తలు

కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం మరో స్కీమ్… పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ స్కీమ్ తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ పథకంలో చేరిన రైతులకు నేరుగా డబ్బులు బ్యాంక్ అకౌంట్ల లో పడిపోతాయి. పీఎం సమ్మాన్ ...
వార్తలు

గ్రామీణ మార్కెట్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

నాబార్డు సహకారంతో కట్టంగూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ గ్రామీణ మార్కెట్ వాహనాన్ని హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి ...

Posts navigation