వార్తలు

భారత భూగర్భజలాల్లో 20 శాతం ఆర్సెనిక్..

భారత్ లోని 20 శాతం భూగర్భజలాల్లో విషపూరితమైన ఆర్సెనిక్ ఉన్నట్లు ఐఐటీ ఖరగ్ పూర్ వెల్లడించింది. 25 కోట్ల జనాభా ఈ నీటిని వాడుతున్నట్లు ఐఐటీ అధ్యయనంలో వెల్లడైంది. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ...
ఆరోగ్యం / జీవన విధానం

వాల్ నట్స్ తినడం వలన కలిగే ప్రయోజనాలు..

నిత్యం వాల్ నట్స్ ను తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వాల్ నాట్స్  తో మెదడు పనితీరు మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు ...
వార్తలు

వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు తప్పని కష్టాలు..

సాగు వ్యయం ఆకాశాన్నంటుతోంది. రోజురోజుకు పెట్టుబడి ఖర్చు పెరుగుతూపోతోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు గిట్టుబాటు దక్కడం అటుంచి,నష్టాలే మిగులుతున్నాయని వ్యవసాయశాఖ లెక్కలే స్పష్టంచేస్తున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చజరుగుతున్నా నేపథ్యంలో, రైతులు ...
వార్తలు

పండ్ల తోటల్లో బోరాన్ లోపం ఏర్పడటానికి కారణాలు..

తెలుగు రాష్ట్రాలలో మామిడి, బొప్పాయి, జామ, సపోట, నిమ్మ, అరటి, బత్తాయి పండ్ల తోటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. ఈ పండ్ల తోటల సాగుకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలును సరైన మోతాదులో, ...
వార్తలు

యేటా కొత్త పంటలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతు లింగయ్య

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన దాగామ లింగయ్య సాగులో నూతన ఒరవడి సృష్టిస్తున్నాడు. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటిస్తూ ముందుకెళ్తున్నాడు. రెండేండ్ల క్రితం మొట్టమొదటి సారిగా పుచ్చకాయ సాగు ...
Fruits and Vegetables
వార్తలు

కూరగాయపంటల్లో నులిపురుగులు – నివారణ చర్యలు

మన రాష్ట్ర౦లో ముఖ్య౦గా ప౦డి౦చే కూరగాయలు టమెటా, బె౦డ, వ౦గ మరియు మిరప. ఈ ప౦టలను అనేక పురుగులు, తెగుళ్ళు, వైరస్ తెగుళ్ళు ఆశి౦చడ౦ వల్ల ప౦ట దిగుబడి తగ్గుతు౦ది. ఈ ...
ఆరోగ్యం / జీవన విధానం

క్యాన్సర్ ని అదుపుచేయడానికి ఉల్లిపాయలు..

సాధారణంగా ఇండియాలో వంటింట్లో ముఖ్యమైన ఆహారపదార్థం ఉల్లిపాయ. వీటిని ఉపయోగించకుండా చేసుకునే వంటలు చాలా అరుదు. ముఖ్యంగా మిర్చీ, బజ్జీలాంటి స్కాక్ ఐటమ్స్ తోపాటు, నాన్ వెజ్ వంటకాల్లో కూడా ఉల్లి ...
వార్తలు

ప్రపంచ పల్సెస్ దినోత్సవం సందర్భంగా రెడ్ హిల్స్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు

ప్రపంచ పల్సెస్ దినోత్సవం సందర్భంగా రెడ్ హిల్స్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు చిరుధాన్యాలు, పప్పుదినుసులే ఆరోగ్యానికి శ్రేయస్కరం ప్రాచీన ఆహార అలవాట్లే ...
వార్తలు

మిరప పంటకు ఇక పురుగుమందులు వాడనవసరం లేదు..

రైతులు రేయింబవళ్లు పొలాల్లో కష్టపడి పంటను పండిస్తారు, కావున వాళ్లకి అన్నం విలువ తెలుస్తుంది. హోటళ్ళ లోనో, ఫంక్షన్లలోనో వృధాగా పడేస్తున్న ఆహార పదార్థాలను చూస్తే రైతు మనసు చివుక్కుమంటుంది. వేలకు ...
వార్తలు

క్యాబేజి మరియు కాలీప్లవర్ పంటలలో సస్యక్షణ

కూరగాయల్లో పురుగుల తాకిడి పెరిగింది. వీటిని నియంత్రించడానికి రసాయనాల వాడకం తప్పనిసరి అయింది.  దీనితోపాటు ఆధికంగా దిగుబడి ఇచ్చే రకాలు, సంకరజాతి రకాలు ప్రవేశపెట్టడం వల్ల ఉత్పతులు గణనీయంగా పెరిగాయి. విచక్షణా ...

Posts navigation