వార్తలు

తెలంగాణలో ఈరోజు రేపు వర్షం..

తెలంగాణలో ఈరోజు రేపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని వాతావరణ కేంద్రం సూచించింది. నిన్న ఉత్తర ...
వార్తలు

జెమిని వైరస్ వలన ఖమ్మం జిల్లాలో మిరప రైతుల కన్నీళ్లు..

భయంకరమైన జెమిని వైరస్ (బొబ్బర తెగులు) ఖమ్మం జిల్లాలోని మధిర, ఏణకూరు,కొణిజెర్ల, కామేపల్లి, తిరుమలయపాలెం మండలాల్లో మిరప రైతుల ఆశలను దెబ్బతీసింది. వైరస్ ప్రభావంతో ఎకరానికి దాదాపు మూడు నుండి ఐదు ...
వార్తలు

కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా జూలూరి గౌరీశంకర్ గారు రచించిన “ఒక్కగానొక్కాడు” పుస్తకాన్ని పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా జూలూరి గౌరీశంకర్ గారు రచించిన “ఒక్కగానొక్కాడు” పుస్తకాన్ని పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి ...
ఆరోగ్యం / జీవన విధానం

ధనియాలు థైరాయిడ్ గ్రంథిని కాపాడతాయా..

ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య థైరాయిడ్. దీని బారిని పడి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి మీ శరీరానికి చాలా ముఖ్యం. ఇది ట్రైయోడోథైరోనిన్, థైరాక్సిన్ వంటి ...
వార్తలు

తెలంగాణలో కోటి వృక్షార్చన కార్యక్రమం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు కేసీఆర్ అభిమానులు, తెరాస శ్రేణులు, పలువురు సినీ ...
వార్తలు

ప్రకృతి వ్యవసాయం కోసం ప్రత్యేక పాలసీ..

రాష్ట్రంలో సేంద్రియ సాగును ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఏపీ స్టేట్ ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీ రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ...
వార్తలు

తెగులును నివారించేందుకు పిచికారీ చేస్తే పంటే నాశనం..

తెగులును నివారించేందుకు పిచికారీ చేసిన మందు పంటనే నాశనం చేసింది. ఆ రైతుకు అంతులేని ఆవేదనను మిగిల్చింది. మండల పరిధిలోని వీరాపురం గ్రామానికి చెందిన బిజ్జ స్వామి ఆయన తన రెండు ...
వార్తలు

తెలంగాణ పాడి రైతులకు రాష్ట్ర సర్కార్ బంపర్ ఆఫర్..

పాల ఉత్పత్తే ప్రధాన జీవనాధారంగా బ్రతికే పాడి రైతులను ఆదుకోవడంతో పాటు రాష్ట్రంలో పాల కొరతను అధిగమించేందుకు సర్కార్ భారీ మొత్తంలో బర్రెలు, ఆవులను కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. రానున్న ...
వార్తలు

రైతులకు ఖచ్చితమైన మార్కెటింగ్ సమాచారం అవసరం..

రైతులను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో మార్కెటింగ్ ఒకటని, రైతులకు ఖచ్చితమైన మార్కెటింగ్ సమాచారం చేరవేస్తే నష్టాలను అధిగమించగలరని మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు పి. సుధాకర్ అన్నారు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ ...
వార్తలు

రైతువేదిక సమావేశ హాల్ లో రైతులకు అవగాహన సదస్సు..

కాసిపేట మండలం, ధర్మారావుపేట రైతువేదిక సమావేశ హాల్ లో రైతులకు వ్యవసాయ పద్ధతుల పై ఏఈఓ తిరుపతి అవగాహన కల్పించారు. మోతాదుకు మించి ఎరువులను వాడరాదని, సేంద్రియ వ్యవసాయం మేలు అని ...

Posts navigation