వార్తలు

శ్రీగంధం చెట్లు పెంచడంతో .. సిరులు

శ్రీగంధం చెట్లు సిరులు కురిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా పసూరు గ్రామానికి చెందిన రైతు ఇస్తారపురెడ్డి తన పొలం గట్టుపై పెంచిన 20 చెట్లను విక్రయించగా రూ.36 లక్షల ఆదాయం వచ్చింది. సెంటు, ...
వార్తలు

వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు కొత్త మార్గాలు ..

పంటలకు అదనపు విలువను జోడిస్తే మెరుగైన ధరలు వస్తాయని ఇందుకు దేశంలో ఆహార శుద్ధి విప్లవం (ఫుడ్ ప్రాసెసింగ్ రివల్యూషన్) రావాల్సిన అవసరముందని,రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు కొత్త మార్గాలు ...
వార్తలు

ఆధునిక పద్ధతిలో నారు పెంపకంలో నూతన ఒరవడి కొనసాగిస్తున్నయువరైతు..

వ్యవసాయంపై ఉన్న మక్కువతో భూమిని కౌలుకు తీసుకుని నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామంలో షెడ్ నెట్ ద్వారా వివిధ రకాల ఉద్యాన మొక్కల, కూరగాయల నారు ప్లాస్టిక్ ట్రేలలో పెంచి అవసరమైన ...
వార్తలు

సూక్ష్మ సేద్యం చేపట్టాలనుకునే రైతులకు ఊరట..

సూక్ష్మసేద్య పథకం కింద ఆర్థిక సంవత్సరం చివర్లో ప్రభుత్వం కామారెడ్డి జిల్లాకు రూ.2.11కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల ద్వారా కేవలం కూరగాయలు, పండ్ల తోటల రైతులకు మాత్రమే సబ్సీడీపై డ్రిప్ ...
వార్తలు

బ్రకోలీ పంట సాగు..లాభాల బాటలో

పాత పద్ధతులను అనుసరిస్తూ నష్టపోయిన రైతన్నలు కొత్తపంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్గంలో సాగుతూ వినూత్నంగా బ్రకోలీ పంటను సాగు చేస్తున్నారు. సి. బెళగల్ మండలం గొల్లలదొడ్డికి చెందిన పది ...
వార్తలు

ఉన్నత చదువులు చదివి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న యువత..

రైతులకు ఆధునిక పద్ధతులపై చేదోడు వాదోడుగా యువరైతులు ఒక పక్క.. వ్యవసాయాన్ని నామోషీగా భావించి ఐదారువేల జీతానికి పల్లెలను వదిలి పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత. మరోపక్క.. అందులో లభించని తృప్తిని ...
వార్తలు

తన గ్రామాన్ని దత్తత తీసుకుని సేంద్రియ సేద్యం చేస్తున్న.. యువరైతు తిరుపతి

తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారు. సంపద వుంది, బంధు వర్గం వుంది అయినా ఆయనను కాపాడుకోలేకపోయారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ఆ యువరైతు, తన తండ్రే కాదు అబం శుభం ...
వార్తలు

చిన్న రైతులకు గ్రీన్ హౌస్ లను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ఖేతి..

గ్రీన్హౌస్ లో తక్కువ వాటర్ తోనే, పెద్దగా ఎరువులు వాడకుండానే పంటలకు పండించొచ్చు. పంట దిగుబడి చాలా రేట్లు పెరుగుతుంది. కానీ, ఈ గ్రీన్ హౌస్ లను రైతులందరూ ఏర్పాటు చేసుకోలేరు. ...
వార్తలు

కర్ణాటకలోని ఒక రైతు పసుపు రంగులో పుచ్చకాయలను పండిస్తూ..మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు.

కర్ణాటకలోని ఒక రైతు పసుపు పుచ్చకాయలను శాస్త్రీయంగా పెంచుతూ శభాష్ అనిపించుకుంటున్నాడు. తొలుత కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ఇప్పుడు పసుపు రంగు పుచ్చకాయలను ప్రజలకు తినేందుకు అలవాటు చేసి పెద్ద మొత్తంలో ...
వార్తలు

మిడతల పెంపకం .. రైతులకు లక్షల్లో ఆదాయం..

సాధారణంగా మిడతల పేరు ఎత్తితే చాలు రైతులందరూ బెంబేలెత్తి పోతుంటారు అన్న విషయం తెలిసింది. ఎందుకంటే ఇక ఒక్కసారి పంటపై మిడతలు దాడి చేశాయి అంటే చాలు నామ రూపాల్లేకుండా పంటను ...

Posts navigation