వార్తలు

అరకు కాఫీకి దేశీయంగా మంచి గుర్తింపు..

అరకు కాఫీ దేశీయంగా రంగు, రుచి, నాణ్యతలో మంచి గుర్తింపు పొందింది. కాఫీ ఉత్పత్తుల మార్కెటింగ్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఒకప్పుడు ఏజెన్సీలో దళారులే కాఫీ గింజలు కొనుగోలు చేసేవారు. మారుతున్న పరిస్థితులతోపాటు ...
వార్తలు

ముందుగానే వ్యవసాయ యంత్రాల్ని బుక్ చేసుకునే వెసులుబాట కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం..

ప్రస్తుతం సిటీల్లో బయటకు పోవాలంటే క్యాబ్ లు బుక్ చేసుకున్నట్టే.. రైతులు కూడా తమకు అవసరమయ్యే మెషీన్లు బుక్ చేసుకునేందుకు వ్యవసాయ శాఖ కొత్త యాప్ ను రెడీ చేస్తోంది. ఫామ్ ...
వార్తలు

భూసార పరీక్షలు ఇక నుంచి రైతు వేదికల్లో ..

భూసార పరీక్ష ఫలితాలను తెలుసుకునేందుకు వీలుగా గతంలో మంజూరు చేసిన చిన్న ప్రయోగశాలలను రైతువేదిక భవనాల్లోకి మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్లస్టర్ల వారీగా ల్యాబ్ ను వాటిలో ఏర్పాటు ...
వార్తలు

దేశవాళీ విత్తనమే మేలు.. మిద్దె తోట నిపుణులు రఘోత్తమ రెడ్డి

మేడపై లేదా మిద్దెపై కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే క్రమంలో దేశీ విత్తనాలు వాడుకోవడమే మేలు. మిద్దె తోట ప్రారంభించిన తోలి దశలో మార్కెట్ లో దొరికే హైబ్రిడ్ విత్తనాలపై ఆధారపడాల్సి ...
వార్తలు

ఉద్యాన పంటల సాగు..రైతు బతుకు బాగు

కరువు పరిస్థితుల్లో పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి రాలేదు ఆ రైతుకు. నాలుగు బోరు బావులు తవ్వించగా ఒక్కదానిలో కాస్త నీరు వచ్చింది. ఆ కొద్దిపాటి నీరే అతనికి ...
వార్తలు

రాజస్థాన్ రైతు బిడ్డ అద్భుతమైన ఆవిష్కరణ..

మనదేశంలో ఇదివరకు ఎద్దులతో వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లతో వ్యవసాయం చక్కపెడుతున్నారు. కానీ ట్రాక్టర్ పై రోజంతా పొలం పనులు చేయాలంటే సాధ్యమైయేనా.. రోజంతా ...
వార్తలు

దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 55 శాతం కేవలం తెలంగాణ నుండే – వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

రైతు కష్టానికి గిట్టుబాటు ధర దక్కాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు సానుకూల విధానాలతో తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగింది. ఆరున్నరేళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా మారింది అనడానికి గత ఏడాది ఎఫ్ సీ ...
వార్తలు

కినోవా పంట సాగు.. రైతు లాభాల బాట

ప్రస్తుతం రైతులు నూతన రకమైన పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శాపూర్ గ్రామంలో సాగు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను గడిస్తున్నారు. శాపూర్ గ్రామంలో ...
వార్తలు

పంటలకు బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితిని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ ఖరారు..

బ్యాంకులు పంటలకు ఇచ్చే రుణ పరిమితిని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్ఎల్ టీసీ) ఖరారు చేసింది. ఇటీవల సమావేశమైన ఈ కమిటీ రుణాలపై తుది నిర్ణయం తీసుకున్నది. జిల్లా స్థాయి సాంకేతిక ...
వార్తలు

వేస్ట్ డీకంపోజర్ పొడి.. 20 రూపాయలకే

రైతులు స్వయంగా తయారు చేసుకుంటున్న జీవామృతం వంటి సహజ ఎరువుల వాడకం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడమే కాదు నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. ఇలా పండించిన పంటలకు మార్కెట్ లోనూ ప్రత్యేక ...

Posts navigation