వార్తలు

మల్టీలెవల్ షేడ్ నెట్ లో కూరగాయల సాగు..

మల్టీలెవల్ షేడ్ నెట్ లో సాగు చేస్తే.. ఇతర కాలాల్లో వచ్చే పంట దిగుబడులు వేసవిలోనూ వస్తాయి. పైగా ఖర్చు కూడా తక్కువే. రూప్ టాప్,కాలమ్స్ నెట్ హౌస్ రూప్ టాప్ ...
వార్తలు

పుట్టగొడుగులు, నాటుకోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి..

ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదని బాధపడే వారు ఎందరో ఉన్నారు. ఇంత చదువు చదివి ఉద్యోగం రాక బతికేది ఎలాగో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఉపాధి మార్గం అన్వేషణలో అష్టకష్టాలు ...
వార్తలు

ప్రకృతిపై ప్రేమతో వినూత్నంగా ఆలోచించిన ఆటో డ్రైవర్ జక్రయ్య..

సాధారణంగా ఎండాకాలంలో ఆటోలపై గోన సంచులను కప్పేస్తుంటారు డ్రైవర్లు. చల్లదనం రావడానికి వాటిపై నీళ్లు చల్లుతూ ఉంటారు. కానీ ప్రకాశం జిల్లా వేటపాలెం మండలానికి చెందిన ఆటో డ్రైవర్ కాస్త డిఫరెంట్ ...
వార్తలు

పామారోజా గడ్డి సాగుతో .. రైతులకు ఉపాధి

గడ్డే కదా అనుకోకండి.. ఆ పరకలే ఇప్పుడు ఓ రైతును గెలిపించాయి. పలువురు అటువైపు దృష్టిసారించేలా చేశాయి. మార్కెట్ అవసరాలను గుర్తెరిగి వినూత్నంగా ముందుకు సాగితే లాభాలు సాధ్యమే అని నిరూపించారు. ...
పశుపోషణ

పుంగనూరు గో జాతిని సంరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు..

పుంగనూరు గో జాతిని సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పులివెందులలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఆధునిక పశు పరిశోధనా కేంద్రంలో ప్రత్యేక పరిశోధనల కోసం నిధులు మంజూరు చేసింది. తిరుపతిలోని శ్రీ ...
వార్తలు

ఏడాది పొడవునా మామిడి పండు అందుబాటులో ఉంటుంది.. రైతు శ్రీకిషన్

పండ్ల రారాజు మామిడి పండు అని అందరికి తెలిసిందే. మామిడి పండును ఆస్వాదించాలంటే వేసవికాలం కోసం ఎదురుచూడాలసిన పనిలేదంటున్నారు రాజస్థాన్ కు చెందిన శ్రీకిషన్ సుమన్. ఏడాది పొడవునా మామిడి పండు ...
వార్తలు

రాష్ట్రంలో ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ బిందు, స్ప్రింక్లర్ల సేద్యం సదుపాయాలను కల్పించనున్న.. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిన్న, సన్న కారు రైతులందరికీ బిందు, స్ప్రింక్లర్ల సేద్యం సదుపాయాలను నిర్ణీత సమయంలోగా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చిన్న, సన్నకారు ...
వార్తలు

కృష్ణ వ్రీహి బియ్యాన్ని పండిస్తున్న..కౌటిల్య కృష్ణన్

మరోసారి కృష్ణ వ్రీహి బియ్యాన్ని (నల్ల బియ్యం) పండిస్తున్నారు. వేదాల ఆధారంగా రెండవ సారి విజయవంతంగా తన పొలంలో నల్ల బియ్యాన్ని పండించినట్లు కౌటిల్య కృష్ణన్ తెలిపారు. కరీంనగర్ జిల్లా ఖాసీంపేట ...
Curry leaves Cultivation
వార్తలు

కరివేపాకు పంట సాగుతో లాభాలు గడిస్తున్న రైతులు..

కరివేపాకు కదా అని తీసిపారేయలేదు ఆ రైతులు. డిమాండుకు అనుగుణంగా పంట సాగు చేశారు. చక్కని ధర పలకడంతో లాభాలు గడిస్తున్నారు. ధర్మవరం మండలం ఉప్పనేసినపల్లికి చెందిన యువ రైతు శంకరయ్య ...
వార్తలు

కే ఎల్ ఐ – పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలమేరకు కే ఎల్ ఐ – పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా ...

Posts navigation