వార్తలు

ఇంగువ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఇంగువను తాలింపులో ఎక్కువగా వాడుతారు. ఇంగువ వాడడం వల్ల మంచి వాసన రావడమేకాకుండా, రుచిగా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇంగువలో శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా ఎన్నో వున్నాయి. ఇంగువలో ...
వార్తలు

యువతరం … ఆధునిక సేద్యం

సంప్రదాయ, మూస విధానాలకు స్వస్తి పలుకుతూ నేటి తరం యువ ఆధునిక సేద్యం వైపు అడుగులు వేస్తూ వినూత్న రీతుల్లో దిగుబడులు, లాభాలు సాధిస్తూ పలువురికి స్ఫూర్తి గానూ నిలుస్తున్నారు. ఇలాంటి ...
వార్తలు

వనపర్తి లోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పావు ఎకరాలో ఆలుగడ్డ సాగుచేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

వనపర్తి లోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పావు ఎకరాలో ఆలుగడ్డ సాగు.. దిగుబడి, ఆలుగడ్డ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ...
Vakkalu
వార్తలు

వక్కే కదా అని తక్కువగా లెక్కేయకండి. .

తమలపాకు తాంబూలంగా మారాలంటే వక్క ఉండాల్సిందే. ఆ వక్కతో నోటిని కాదు జీవితాలనూ పండించుకుంటున్నారు వక్క తోట సాగు చేసిన రైతులు. వక్క ప్రస్తుతం రికార్డు ధర పలుకుతోంది. హిందీలో “సుపారీ ...
వార్తలు

చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన వరిలో చీడపీడలు..

చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన వరిలో చీడపీడలు వ్యాపిస్తున్నాయి. పంటను రక్షించుకోవడానికి ఇష్టానుసారంగా తోచిన పిచికారీ  మందులను చల్లుతూ రైతులు పెట్టుబడులు పెంచుకుంటున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోకుండా ...
వార్తలు

మామిడిలో బోరాన్ లక్షణాలు – నివారణ

మామిడిలో బోరాన్ లక్షణాలు ముందుగా లేత ఆకులు, కొమ్మల్లో గమనించవచ్చు. బోరాన్ లోపం గల చెట్ల ఆకులు కురచబడి, ఆకుల కొనలు నొక్కుకు పోయినట్లుగా మారుతాయి. ఆకులు పచ్చదనం కోల్పోయి కంచు ...
వార్తలు

డి – విటమిన్ పుష్కలంగా లభించే గోధుమ, వరి పంటలను పండించిన రైతుకు పేటెంట్

డి – విటమిన్ పుష్కలంగా లభించే గోధుమ, వరి పంటలను పండించినందుకు గానూ రైతు చింతల వెంకటరెడ్డికి మేధోపరమైన హక్కు (పేటెంట్ ) లభించింది. ఆయనకు గతంలో మట్టి విధానం సాగుకుగానూ, ...
వార్తలు

పల్లేరు చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

పల్లేరు ఒక వనమూలిక అని దీనిని గురించి అందరికీ తెలిసినదే.  ఈ చెట్టుకు ఎక్కువగా ముళ్ళు ఉంటాయి. ఇది ఎక్కువగా ఇసుక నేలలో పెరుగుతుంది. ఈ మొక్కను వాడడం వల్ల   సంబంధితమైన ...
వార్తలు

రైతులకు ఆదాయం పెంచేలా కేంద్రం సీఎన్జీ ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకురాబోతుంది

వ్యవసాయానికి సంబంధించి ఏ పని చేయాలన్న ట్రాక్టర్ తప్పనిసరి. దుక్కి దున్నింది మొదలు విత్తనాలు వేయడం, పంట కోయడం, ధాన్యాన్ని మార్కెట్ కు తరలించడం వరకు అన్నింటికీ టాక్టరే కీలక పాత్ర ...
వార్తలు

భారత భూగర్భజలాల్లో 20 శాతం ఆర్సెనిక్..

భారత్ లోని 20 శాతం భూగర్భజలాల్లో విషపూరితమైన ఆర్సెనిక్ ఉన్నట్లు ఐఐటీ ఖరగ్ పూర్ వెల్లడించింది. 25 కోట్ల జనాభా ఈ నీటిని వాడుతున్నట్లు ఐఐటీ అధ్యయనంలో వెల్లడైంది. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ...

Posts navigation