వార్తలు

ఈ వ్యాపారాలు చేస్తూ అధిక డబ్బు సంపాదించవచ్చు..

ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా పెరిగిపోయింది. కరోనా వలన ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి పట్టణం నుంచి పల్లె బాట పట్టారు. ఇక గ్రామాల్లో తక్కువ పనులు, చేసిన ...
వార్తలు

పాలినేటర్ పార్క్.. కీటకాల కోసం

ఔషధ మొక్కలతోనూ, పూల మొక్కలతోనూ రకరకాల పార్కుల్ని ఏర్పాటు చేయడం చూశాం. అయితే మొక్కల్లో పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాల కోసం ప్రత్యేకంగా ఒక పార్కును ఏర్పాటు చేశారు ఉత్తరాఖండ్ లో. ...
మత్స్య పరిశ్రమ

చేపల పెంపకంతో అధిక లాభాలు..

ఒడిస్సా రాష్ట్రంలో మహిళా సాధికారతకు సర్కారు మిషన్ శక్తి ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మహిళల్లో నైపుణ్యం పెంపొందించి వారికి ఆదాయం సమకూరే దిశగా పలు ...
యంత్రపరికరాలు

ధాన్యం తూర్పార పట్టించడానికి ఎక్సకవేటర్..

ధాన్యాన్నికల్లాల వద్ద తూర్పార పట్టిద్దామంటే కూలీల కొరత.. ధాన్యాన్ని తూర్పార పట్టడానికి మెషీన్లు కరువు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన రైతులు కొమురయ్య, గంగాధర్ ...
వార్తలు

రైతులు, వ్యవసాయ సిబ్బందితో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖాముఖి..

రైతులు, వ్యవసాయ సిబ్బందితో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖాముఖి –  “వానాకాలం సాగుకు సమాయాత్తం“పై మంగళవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట ...
వార్తలు

ప్రతి రైతు తన ఇంట అరుదైన ఉత్తమ పశు సంపద..

ప్రస్తుతం ధనికులమని చెప్పుకునేందుకు ఇంటి ముందు ఓ ఖరీదైన కారు ఉండటం వారి హోదాకు గుర్తింపు అయితే. ప్రతి రైతు తన ఇంట అరుదైన ఉత్తమ పశు సంపద ఉండాలనుకోవడం వారి ...
పశుపోషణ

కడక్ నాథ్ కోళ్ల పెంపకంలో సాప్ట్ వేర్ ఉద్యోగులు..

నలుపు కోళ్లు అయితేనే.. మాంసం రుచి అదరహో .. ప్రొటీన్ల శాతం కూడా సూపర్.. కొవ్వు తక్కువ. ఇంకెన్నో సుగుణాలు కల్గిన కడక్ నాథ్ అనే నల్ల కోళ్ల పెంపకంపై తెలంగాణ, ...
వార్తలు

సాగు భూముల్లో..అధికంగా భాస్వరం

తెలంగాణ రాష్ట్రంలో అధిక సాగు భూముల్లో ఎక్కువగా భాస్వరం ఉన్నదని ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్శిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా. జగదీశ్వర్ తెలిపారు. రైతులు మూసపద్ధతుల్లో భాస్వరం వంటి ...
వార్తలు

ఏపీ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కు ముందే రైతులకు పెట్టుబడి సాయం..

ఏపీ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కు ముందే రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ ...
వార్తలు

సేంద్రియ ఎరువుల వినియోగంపెంచడంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

సేంద్రియ ఎరువుల వినియోగం (సిటీ కంపోస్ట్ ) పెంచడంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న వ్యవసాయ శాఖ ముఖ్య ...

Posts navigation